తెలుగు
దిల్ రాజు కీలక సమావేశం.. చిత్ర పరిశ్రమకు గుడ్న్యూస్ చెప్తారా?
తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తాతో భేటీ అయ్యారు. ఈ సమావేశం చిత్ర పరిశ్రమలో మరింత ...
లండన్ పర్యటనకు జగన్.. కోర్టులో పిటిషన్ దాఖలు
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతి కోసం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన జనవరి 11 నుంచి 25 ...
వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ట్రయల్ రన్ విజయవంతం
భారతీయ రైల్వే అభివృద్ధి పథంలో మరో పెద్ద అడుగుగా, వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను ప్రకటించారు. ...
అల్లు అర్జున్కు బిగ్ రిలీఫ్..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో ప్రస్తుతం తెలంగాణ ...
ఢిల్లీ కాలేజీకి వీర్ సావర్కర్ పేరు.. కాంగ్రెస్ అభ్యంతరం!
ఢిల్లీలో నజాఫ్గఢ్లో రూ.140 కోట్ల వ్యయంతో కొత్త కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, కాలేజీకి వీర్ సావర్కర్ పేరు పెట్టాలన్న బీజేపీ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ...
ఒబామా ప్రశంసించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్!
మలయాళ చిత్ర పరిశ్రమ మరో విజయం సొంతం చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రశంసించిన చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఇప్పుడు డిస్నీ+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ...
హైదరాబాద్ తాగునీటి సమస్యపై సీఎం కీలక నిర్ణయం
హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా (Hyderabad Drinking Water) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ జల మండలి బోర్డు ...
అచ్చెన్న తమ్ముడికి బంపర్ ఆఫర్.. మళ్లీ ప్రభుత్వ కొలువు
కూటమి పాలనలో వింత సంఘటన చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితం రిటైర్ అయిన మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడికి మళ్లీ ప్రభుత్వ కొలువు వచ్చింది. రిటైర్ అయ్యాక కూడా ప్రభాకర్కు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఉద్యోగమిచ్చింది. ...
మహిళల ఫ్రీ బస్ ప్రభావం.. టికెట్ రేట్ల పెంచిన KSRTC
కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీ బస్సు టికెట్ రేట్లను 15% మేరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రారంభించిన ఫ్రీ బస్ స్కీమ్ కారణంగా ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ...















రాజకీయాలపై రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
సావిత్రి బాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకొని విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ (BCY) నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సినీ నటి రేణూ దేశాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ...