తెలుగు
ఛత్తీస్గఢ్లో స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. పలువురి మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముంగేలీ జిల్లాలోని ఓ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న చిమ్నీ కుప్పకూలి పలువురి ప్రాణాలు తీసింది. ఈ ప్రమాదంలో చాలా మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ...
ఎంఎస్ ధోని సినిమాపై రకుల్ ప్రీత్ ఎమోషనల్ కామెంట్స్
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఓ ప్రత్యేకమైన అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు జరిగిన ...
మయన్మార్ విషాదం.. గ్రామంపై వైమానిక దాడి, 40 మంది మృతి
మయన్మార్లో సైన్యం దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, పశ్చిమ రఖైన్ రాష్ట్రంలోని రామ్రీ ద్వీపంలో అరకాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న క్యౌక్ నీ మావ్ అనే గ్రామంపై సైన్యం వైమానిక దాడి చేసింది. ...
రష్యాపై బైడెన్ తాజా ఎత్తుగడ.. పదవి ముగిసేలోపే కీలక నిర్ణయాలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రెండేళ్లుగా కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బైడెన్ పదవీకాలం ముగియనుండటంతో, ఆయన రష్యాపై తన చివరి స్ట్రాటజీని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ...
పోలీసుల తీరుపై జగన్ అసహనం.. కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ..
శ్రీవారి దర్శనం కోసం వచ్చి తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు తిరుపతికి చేరుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పోలీసులు తీవ్ర ఆటంకం సృష్టించారు. తిరుపతి చేరుకున్న జగన్.. ...
తొక్కిసలాట ఘటన.. డీఎస్పీ రమణపై వేటు – సీఎం చంద్రబాబు ప్రకటన
తిరుపతిలో తొక్కిసలాట బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అమరావతి నుంచి తిరుపతి చేరుకున్న చంద్రబాబు ముందుగా తొక్కిసలాట ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఘటన ఎలా జరిగిందని టీటీడీ చైర్మన్, ...
తొక్కిసలాట పాపం ఈ ఐదుగురిదేనా..?
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు దుర్మరణం చెందడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. ...
RTO చర్యలు.. 30 రోజులు ర్యాపిడో సేవలు బంద్
అహ్మదాబాద్ రవాణా శాఖ కార్యాలయం ర్యాపిడో బైక్ టాక్సీ సేవలను 30 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ర్యాపిడో సేవలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోన్న తరుణంలో నిబంధనల ఉల్లంఘన గురించి ...
తిరుపతి తొక్కిసలాట.. పవన్పై రోజా సంచలన వ్యాఖ్యలు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు భక్తుల మరణానికి దారితీసిన ఈ ఘటనపై ప్రభుత్వం, టీటీడీ, పోలీసులు తప్పుదారులు తొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. సంధ్య ...















దిల్ రాజుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్
టాలీవుడ్ ప్రొడ్యూసర్, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో జరిగిన ఒక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ...