తెలుగు
ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం -నేడు సీఎం సమీక్ష
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షతన ఈరోజు ఉదయం సచివాలయంలో సమావేశం జరగనుంది. ముఖ్యమైన అధికారులతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ...
సంక్రాంతి పండగ రద్దీ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు పోటెత్తిన జనం
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ జోష్ మొదలైంది. ఈ పండగ సీజన్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు జనం తాకిడితో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో పరిస్థితి మరింత ...
అంతర్జాతీయ క్రికెట్కు తమీమ్ రిటైర్మెంట్
బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్గా పేరు పొందిన తమీమ్ ఇక్బాల్, అంతర్జాతీయ క్రికెట్కు రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, తమీమ్ ఇక్బాల్ను ఛాంపియన్స్ ...
అర్ధరాత్రి కాల్పుల శబ్ధం.. ఆప్ ఎమ్మెల్యే మృతి
పంజాబ్ రాష్ట్రంలో అర్ధరాత్రి ఘోర ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగుల జరిపిన కాల్పుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్ప్రీత్ బస్సి గోగి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పంజాబ్ ...
ఏపీలో క్రెడిట్ కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు!
రాష్ట్రంలో కొత్తగా పెళ్లి అయిన దంపతులకు రేషన్ కార్డులు జారీ చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించే ...
క్షమాపణ వ్యాఖ్యలు.. పవన్కు టీటీడీ చైర్మన్ కౌంటర్
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో భక్తులు గాయపడి పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటనకు టీటీడీ, పోలీస్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీఎం ...
ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీ ముందుగానే తన అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అభ్యర్థుల ...
జిమ్లో రష్మిక మందన్నాకు గాయం!
పుష్ప 2 సినిమాతో భారీ విజయంతో ఎంజాయ్ చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు గాయం అయ్యింది. జిమ్ చేస్తూ దురదృష్టవశాత్తూ గాయపడినట్లుగా తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ ...
హసీనా పాస్పోర్టు రద్దు చేయండి.. భారత్కు బంగ్లా అభ్యర్థన
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. గత ఏడాది జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా భారత్కు వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఇప్పుడు, హసీనా ...















