తెలుగు
అదనపు ప్రయోజనాలు.. పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు అదనపు ప్రయోజనాలను అందించే ఒక కీలక స్కీమ్ను అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా పీఎఫ్ ఖాతాదారులు కొన్ని నిబంధనలను పాటిస్తే రూ. 50,000 ...
అగ్రరాజ్యంలో కార్చిచ్చు అరాచకం.. రూ.21 లక్షల కోట్ల నష్టం
లాస్ ఏంజిల్స్ ను వైల్డ్ ఫైర్ దహనం చేస్తోంది. జనవరి 26న మొదలైన ఈ అగ్ని ప్రమాదం ప్రస్తుతం హాలీవుడ్ నగరం పరిసరాలను కమ్మేసింది. దీంతో గత వారం రోజులుగా ఈ ప్రాంతం ...
తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్ని ప్రమాదం
తిరుమలలో ప్రసిద్ధి చెందిన లడ్డూ కౌంటర్ల వద్ద జరిగిన అగ్ని ప్రమాదం భక్తులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. 47వ నెంబర్ కౌంటర్ వద్ద కంప్యూటర్ యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ...
26 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రారంభం – మంత్రి పొన్నం ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో 26వ తేదీ నుంచి హైదరాబాద్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతోంది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఇదే ...
యెమెన్ గ్యాస్ స్టేషన్లో భారీ పేలుడు.. 15 మంది మృతి, 67 మందికి గాయాలు
యెమెన్ లోని బైదా ప్రావిన్స్లో శనివారం ఒక గ్యాస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు, ఇంకా 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 40 ...
ఆర్థిక నేరస్థుడు సుకేశ్ సంచలన లేఖ.. రూ.7,640 కోట్ల ట్యాక్స్ చెల్లిస్తాడట!
ఆర్థిక నేరారోపణలతో తీహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ లేఖలో రూ.7,640 ...
భారత మత్స్యకారులు అరెస్టు, రెండు ఫిషింగ్ ట్రాలర్లు సీజ్
శ్రీలంక నావికాదళం మరోసారి భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి మన్నార్ సముద్ర తీర ప్రాంతంలో చేపల వేట సాగిస్తున్న ఎనిమిది మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసి, ...
కిషన్ రెడ్డి ఇంటికి మోడీ.. ఎందుకంటే..?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలు ప్రతీ ఏటా ఘనంగా జరుగుతాయి. ఈసారి ఈ వేడుకలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నారు. సాయంత్రం 5 ...
తెలుగువారందరికీ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ‘తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. ఈ పండుగ ...
ఘనంగా ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక
అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో తొలుత పీఠాధిపతులు, నాగా సాధువుల షాహీ (రాజ) స్నాన వేడుకతో మహా కుంభమేళాకు అంకురార్పణ ...















