తెలుగు
దేశంలో అత్యంత రద్దీ నగరం కోల్కతా
భారతదేశంలో ట్రాఫిక్ రద్దీతో విసుగు పుట్టించే నగరాల జాబితాలో కోల్కతా మొదటి స్థానంలో నిలిచింది. ఇది ట్రాఫిక్ సమస్యలతో కొట్టుమిట్టాడే బెంగళూరును అధిగమించింది. 2024 టామ్ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం, కోల్కతాలో 10 కిలోమీటర్ల ...
లండన్ పర్యటనకు బయల్దేరిన వైఎస్ జగన్
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లండన్ పర్యటనకు బయల్దేరివెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి పట్టా ప్రదానోత్సవానికి జగన్ దంపతులు హాజరుకానున్నారు. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి ప్రపంచప్రఖ్యాత కింగ్స్ ...
హనీరోజ్ లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు
సినీ నటి హనీరోజ్పై లైంగిక వేధింపుల కేసులో కేరళకు చెందిన ప్రముఖ నగల వ్యాపారి బాబీ చెమ్మనూరుకు కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు వెల్లడించింది. వ్యాపారవేత్త ...
ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు వెళ్తాం.. – వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన ...
నంద్యాల టోల్గేట్ వద్ద ప్రైవేటు బస్సులో మంటలు
ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు వేస్తూ బస్సు దిగి రోడ్డు మీదకు పరుగుల తీశారు. ఈ ఘటన ఏపీలోని ...
పట్టాలు తప్పిన రైలు.. పండుగ పూట తప్పినపెను ప్రమాదం
సంక్రాంతి పండుగ వేళ తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున తమిళనాడులోని విల్లుపురం రైల్వే స్టేషన్ సమీపంలో పుదుచ్చేరి నుంచి వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్..
జూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే ...
ఆరని కార్చిచ్చు.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
అమెరికాలో లాస్ ఏంజెలెస్లో దావానంలా వ్యాపిస్తున్న కార్చిచ్చు కారణంగా ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. జనవరి 23న నామినేషన్లు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, మంటల తీవ్రత ఇంకా కొనసాగుతుండటంతో అకాడమీ ఈ ...
శ్రీవారిని దర్శించుకున్న యువ క్రికెటర్ నితీశ్కుమార్రెడ్డి
టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆచారాలను అనుసరిస్తూ, అలిపిరి కాలినడక మార్గంలో మోకాళ్ల పర్వతం దగ్గర మోకాళ్లపై మెట్లను ...















