తెలుగు

పెట్టుబడులే ల‌క్ష్యంగా సీఎం రేవంత్‌ సింగపూర్ పర్యటన

పెట్టుబడులే ల‌క్ష్యంగా సీఎం రేవంత్‌ సింగపూర్ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందం విదేశీ పర్యటన కోసం సింగపూర్ చేరుకుంది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ...

పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ.. న‌గ‌లు, న‌గ‌దు మాయం

పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ.. న‌గ‌లు, న‌గ‌దు మాయం

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ దొంగతనం జరిగిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఫిలింనగర్‌లోని ఆయన ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు విలువైన ...

హైదరాబాద్‌లో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

హైదరాబాద్‌లో దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై దారుణ ఘ‌ట‌న‌ జ‌రిగింది. తానుంటున్న ప్రైవేట్ హాస్ట‌ల్‌లోకి చొర‌బ‌డిన ఓ వ్య‌క్తి ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డుతున్న స‌మ‌యంలో ఆ యువ‌తి ...

విజ‌న్లు, వృద్ధిరేట్ల సాకుతో చంద్రబాబు కాల‌యాప‌న‌.. వైఎస్ షర్మిల ధ్వ‌జం

విజ‌న్లు, వృద్ధిరేట్ల సాకుతో చంద్రబాబు కాల‌యాప‌న‌.. వైఎస్ షర్మిల ధ్వ‌జం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “సూపర్ సిక్స్” అనే ఆర్భాటంతో ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పటి పరిస్థితిని ప్రశ్నిస్తూ, ఆ హామీల అమలుకి అవసరమైన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో ఎందుకు ఆలోచించలేదని ...

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరుగనున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో ...

చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం: నలుగురు మృతి

చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం.. నలుగురు మృతి

చిత్తూరు శివారులో గంగాసాగరం వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదం నాలుగు ప్రాణాలను బలిగొంది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (రంగనాధన్ ఇన్ ట్రావెల్స్) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ...

కుమార్తె స్నాత‌కోత్స‌వం.. వైఎస్ జగన్‌ భావోద్వేగ ట్వీట్

కుమార్తె స్నాత‌కోత్స‌వం.. వైఎస్ జగన్‌ భావోద్వేగ ట్వీట్

ప్రపంచ ప్రఖ్యాత కింగ్స్ కాలేజ్ లండన్‌ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్)లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుమార్తె వర్షారెడ్డి పట్టా అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ ...

ద‌ళిత నేత‌కు జేసీ ప్ర‌భాక‌ర్ బెదిరింపులు.. ఆడియో వైర‌ల్‌

ద‌ళిత నేత‌కు జేసీ ప్ర‌భాక‌ర్ బెదిరింపులు.. ఆడియో వైర‌ల్‌

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. తాజాగా మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు జేసీ. ద‌ళిత సంఘం నేత‌ను ఫోన్‌లో నీ ...

ఏటీఎం వాహ‌నంపై కాల్పులు.. రూ.93 ల‌క్ష‌ల నగదు చోరీ

ఏటీఎం వాహ‌నంపై కాల్పులు.. రూ.93 ల‌క్ష‌ల నగదు చోరీ

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ దొంగలు, పట్టపగలే ఎస్‌బీఐ ఏటీఎం వద్ద నగదు జమ చేయడానికి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని భయంకరమైన దాడి చేశారు. వాహనంలోని సెక్యూరిటీ సిబ్బందిపై ...

కాంగ్రెస్‌ గ్యారంటీలతో ఢిల్లీ ఓటర్లను ఆకర్షిస్తోన్న రేవంత్

కాంగ్రెస్‌ గ్యారంటీలతో ఢిల్లీ ఓటర్లను ఆకర్షిస్తోన్న రేవంత్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకర్షణకు కొత్త గ్యారంటీలతో ముందుకొచ్చింది. ఉచిత విద్యుత్, గ్యాస్‌ సిలిండర్ల స‌బ్సిడీ, ఉచిత రేషన్ వంటి హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సందర్భంగా ...