తెలుగు
ఎమ్మెల్యే సౌమ్యకు టీడీపీ షాక్.. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ట్విస్ట్
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే సూచించిన వారికి కాకుండా అధిష్టానం కొత్తపేరును తెరపైకి తెచ్చింది. నందిగామ మున్సిపాలిటీ పదో వార్డు కౌన్సిలర్ కృష్ణకుమారి పేరును అధిష్టానం ...
కిడ్నాప్ వార్తలపై ఎమ్మెల్సీ వీడియో బైట్ విడుదల
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠగా కొనసాగుతోంది. కూల్చివేతలు, దాడులు, కొనుగోళ్లు, బెదిరింపులు, కిడ్నాప్లతో టెంపుల్ సిటీ అరాచకంగా మారుతోంది. వైసీపీ భీపారమ్పై గెలిచిన కార్పొరేటర్లను అధికార కూటమి తనవైపునకు లాక్కుంటోందన్న ఆరోపణలు ...
నేడు శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు
తెలంగాణ శాసనసభ, శాసనమండలి మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ల ఖరారుపై కీలక చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రణాళికా శాఖ ఇటీవల నిర్వహించిన సామాజిక-ఆర్థిక ...
అర్ధరాత్రి వైసీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్
వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అర్ధరాత్రి కిడ్నాప్కు గురయ్యారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా తిరుపతిలో విపరీతమైన దాడులు, ప్రజాప్రతినిధుల కిడ్నాప్లు కలకలం రేపుతున్నాయి. నిన్న నలుగురు కార్పొరేటర్ల కిడ్నాప్నకు ...
ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించకపోవడమే కాకుండా, ఎవరికీ మద్దతు ...
మంచు ఫ్యామిలీ వివాదం మరో మలుపు.. విచారణకు తండ్రీకొడుకు హాజరు
మంచు ఫ్యామిలీ వివాదం కొత్త మలుపు తిరిగింది. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ విచారణ నిమిత్తం సోమవారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి హాజరయ్యారు. మోహన్ బాబు ...
వైసీపీ ‘ఫీజు పోరు’ వాయిదా.. ఎప్పుడంటే..
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యా సంస్థల్లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 5వ తేదీన నిర్వహించ తలపెట్టిన ‘ఫీజు పోరు’కు ప్రతిపక్ష వైసీపీ వాయిదా ...
చంద్రబాబు ప్రభుత్వానికి సోనూసూద్ సాయం
నటుడు, సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్బంగా సూద్ చారిటీ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్లను విరాళంగా ...
వాళ్లు వచ్చేవరకు ఓటింగ్లో పాల్గొనం.. – తిరుపతి మేయర్
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా తిరుపతిలో జరిగిన దాడిపై మేయర్ శిరీష భావోద్వేగానికి గురయ్యారు. బస్సులో ఉండగానే రాళ్లతో దాడి జరిగిందని, తమ ప్రాణాలకు రక్షణేది అంటూ ప్రశ్నించారు. తిరుపతిలో ఆమె మీడియాతో ...















కూటమి పాలనలో తిరుపతి పవిత్రత మంట కలిసింది – భూమన
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టించిందని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. మెజారిటీ లేకున్నా డిప్యూటీ మేయర్ పీఠంపై టీడీపీ కన్ను వేసిందని, వైసీపీ కార్పొరేటర్లకు ...