తెలుగు
పల్టీలు కొట్టిన అజిత్ రేసింగ్ కార్.. తప్పిన ప్రమాదం (వీడియో)
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar)కు స్పెయిన్(Spain)లో జరుగుతున్న రేసింగ్ (Racing Accident)లో పెను ప్రమాదం తప్పింది. రేసింగ్ సమయంలో మరో కారును తప్పించే ప్రయత్నంలో అజిత్ కారు అదుపుతప్పి పల్టీలు ...
దుబాయ్కి ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ ఫ్యామిలీస్
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యామిలీ దుబాయ్(Dubai)లో ప్రత్యేక వేడుకలో పాల్గొని సందడి చేస్తోంది. ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi), అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య ...
పవన్కు అస్వస్థత.. నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణంగా హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అనారోగ్య సమస్యలతో ఆయన అపోలో ఆస్పత్రిలో పవన్ వైద్య పరీక్షలు ...
దాయాదీల సమరం.. దేశమంతా క్రికెట్ ఫీవర్
ఐసీపీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో నేడు సంచలన మ్యాచ్ జరగనుంది. దాయాది దేశాల సమరం మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ దేశాల్లోని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ...
ఫలించని అభ్యర్థుల ఆందోళన.. యధాతథంగా గ్రూప్-2 మెయిన్స్
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్షలు యధాతథంగా కొనసాగుతున్నాయి. రోస్టర్ విధానాన్ని సవరించిన అనంతరం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వానికి ...
ఆర్బీఐ మాజీ గవర్నర్కు కీలక పదవి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ని కీలక పదవి వరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ముఖ్య కార్యదర్శిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) ...
‘గ్రూప్-2’ ఆందోళన ఉధృతం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (వీడియో)
పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్-2 అభ్యర్థులు వారి ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో అభ్యర్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రోస్టర్ విధానం క్లియర్ చేసి ...
మళ్లీ వెండితెరపై ‘యుగానికి ఒక్కడు’
తమిళ స్టార్ కార్తీ (Karthi) హీరోగా, ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ (Selvaraghavan) తెరకెక్కించిన ‘యుగానికి ఒక్కడు’ (Yuganiki Okkadu) మరోసారి థియేటర్లలో (Re-release) సందడి చేయడానికి సిద్ధమవుతోంది. 2010 జనవరి 14న విడుదలైన ...
అసెంబ్లీకి వైఎస్ జగన్?
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరగనున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నట్లుగా మెయిన్ ...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం పోలీస్ శాఖను ఆదేశించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ...















