తెలుగు

గ్రేట‌ర్‌ తాగునీటి సమస్య.. లెక్కలతో సహా హరీశ్‌రావు ట్వీట్

గ్రేట‌ర్‌ తాగునీటి సమస్య.. లెక్కలతో సహా హరీశ్‌రావు ట్వీట్

హైదరాబాద్ మ‌హాన‌గ‌రంలో తాగునీటి సమస్య రోజు రోజుకు తీవ్రమ‌వుతోంద‌ని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. మంగళవారం ఎక్స్ వేదికగా లెక్కలతో సహా ట్వీట్ చేశారు. వేసవి రాకముందే బోర్లు ఎండిపోతున్నాయని, భూగర్భ ...

ఢిల్లీ అసెంబ్లీ.. ఆతిశీ సహా 12 మంది ఆప్ స‌భ్యుల సస్పెన్షన్

ఢిల్లీ అసెంబ్లీ.. ఆతిశీ సహా 12 మంది ఆప్ స‌భ్యుల సస్పెన్షన్

ఢిల్లీ అసెంబ్లీలో పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యేలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు సీఎం కార్యాలయం నుంచి తొలగించారంటూ ఆందోళనకు దిగారు. శాస‌న‌సభ ప్రారంభమైన ...

గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా హైదరాబాద్‌.. - సీఎం రేవంత్‌

గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా హైదరాబాద్‌.. – సీఎం రేవంత్‌

హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా మార్చేందుకు బయో ఆసియా సదస్సు-2025 హైద‌రాబాద్ నగరంలో ప్రారంభమైంది. ఈ సదస్సును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ ...

కేసీఆర్‌ను టచ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు - బండి సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్‌ను టచ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు – బండి సంచలన వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి ర‌గిలించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు ఎమ్మెల్సీ ...

చంద్రబాబు రాజకీయాలకు ఇద్దరు బలి

చంద్రబాబు రాజకీయాలకు ఇద్దరు బలి

చంద్రబాబు ఫక్తు రాజకీయాలకు ఇద్దరు బలయ్యారు. ఒకరు తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి కాగా, మరొకరు ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్. గత ఐదేళ్లు ...

స‌హ‌నం కోల్పోయి.. 'అరేయ్‌, రా, బై' అంటూ లోకేశ్ తీవ్ర‌వ్యాఖ్య‌లు

స‌హ‌నం కోల్పోయి.. ”అరేయ్‌, రా, బై” అంటూ లోకేశ్ చిందులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లిలో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. గవర్నర్ ప్రసంగానికి ధ‌న్య‌వాద తీర్మాణంపై చ‌ర్చ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష వైసీపీ స‌భ్యురాలు వ‌రుదు క‌ళ్యాణి స‌భ‌లో మాట్లాడారు. గ‌వర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని వరుదు కళ్యాణి ఆరోపించారు. ...

299 మంది రోగులపై డాక్టర్ అత్యాచారం

299 మంది రోగులపై డాక్టర్ అత్యాచారం

పవిత్రమైన వైద్య వృత్తిలో కొన‌సాగుతూ ఆ వృత్తికే కళంకం తెచ్చే దారుణ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడో వైద్యుడు. చిన్న పిల్ల‌లు అనే స్పృహ కోల్పోయి వారిపై అఘాయిత్యాల‌కు పాల్ప‌డ్డాడు. ఫ్రాన్స్‌లో జోయెల్ లీ స్కౌర్నెక్ ...

కోల్‌కతాలో భూకంపం.. ప్రజల్లో భయాందోళన

కోల్‌కతాలో భూకంపం.. ప్రజల్లో భయాందోళన

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప ప్రకంపనలతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ...

నేపాల్‌లో 'ప్రభాస్' పేరుతో ఊరు

నేపాల్‌లో ‘ప్రభాస్’ పేరుతో ఊరు

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) పేరుతో ఓ ఊరు ఉందని మీకు తెలుసా? అవును నిజంగానే. నేపాల్‌(Nepal) లో ‘ప్రభాస్’ అనే గ్రామం ఉంది. ఓ తెలుగు మోటో వ్లాగర్ తన నేపాల్ ...

అన్న‌మ‌య్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

అన్న‌మ‌య్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

అన్న‌మ‌య్య జిల్లాలో విష‌ద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓబులవారిపల్లె మండలంలోని గుండాలకోన అట‌వీ ప్రాంతంలోని ఆలయం వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మల్లేశ్వరాలయానికి వచ్చిన భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ...