తెలుగు
ఇళయరాజా ఇంటికి తమిళనాడు సీఎం
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా నివాసానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెళ్లారు. మార్చి 8న లండన్లో భారీ స్థాయిలో నిర్వహించనున్న ఓర్కెస్ట్రా ప్రదర్శనను పురస్కరించుకుని, స్టాలిన్ స్వయంగా వెళ్లి ఇళయరాజాకు శుభాకాంక్షలు ...
చివరి దశకు ‘NKR21’.. కీలక అప్డేట్
కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NKR21’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ పవర్ఫుల్ ...
పాస్టర్ చేతిలో యువతి నరకయాతన.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లాలో ఓ పాస్టర్ తన చర్చికి హాజరయ్యే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, అక్టోబర్ 2017 నుంచి ...
‘ముస్కాన్’కు పీవీ సింధు హాజరు
రంగారెడ్డిలోని మాదాపూర్ ఐటీసీ కోహినూర్ హోటల్లో హిమాలయ మరియు స్మైల్ ట్రైన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన “ముస్కాన్” కార్యక్రమానికి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ...
INDvsNZ : న్యూజిలాండ్ టార్గెట్ 250
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 249 పరుగులు చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 6.4 ఓవర్లలో 30 పరుగులకే ...
శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం.. రూ.లక్షల్లో మోసం
శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయం(Srisailam Temple)లో నకిలీ దర్శనం టికెట్ల(Fake Darshan Tickets) వ్యవహారం కలకలం రేపుతోంది. అధిక రేట్లకు పాత టికెట్లను ఎడిట్ చేసి భక్తులకు విక్రయిస్తూ, వారిని మోసం చేసిన ...
కథ చెప్పితే బైక్ మీదే.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram,) తన తాజా చిత్రం ‘దిల్రుబా’(Dilruba) కోసం అభిమానులకు ఆసక్తికరమైన ఛాలెంజ్ విసిరాడు. ఈ సినిమా కథను కచ్చితంగా చెప్పగలిగిన వ్యక్తికి, తన సినిమా కోసం ప్రత్యేకంగా ...
గంజాయి స్మగ్లర్ల వీరంగం.. కానిస్టేబుల్పై దాడి, పరిస్థితి విషమం
భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తనిఖీ చేస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగేంద్ర చారిని దాడి చేసి పారిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ దాడిలో చారి తీవ్రంగా ...
ATM దొంగతనం.. నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షల చోరీ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. మార్చి 2 తెల్లవారుజామున, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో భారీ దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని ...















