తెలుగు
172 మంది ప్రయాణికులున్న విమానంలో మంటలు
అమెరికాలో ఇటీవల వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. విమానాలు కూలిపోవడం, మంటలు చెలరేగడం వంటి ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా అమెరికాలో మరో ప్రమాదం ...
తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం.. బీజేపీ ఎంపీ అల్టిమేటం
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై టీటీడీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశ విదేశాలనుంచి వచ్చే భక్తులతో ...
నా కెరీర్ ఫినిష్ అనుకున్నారు.. విజయ్ సేతుపతి ఎమోషనల్
కోలీవుడ్ సూపర్ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహైండ్ ఉడ్స్(Behindwoods) అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న ఆయన తన సినీ కెరీర్ గురించి చేసిన కామెంట్స్ అభిమానుల్లో ...
IPL-2025: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 18వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ టీమ్స్లలో కొత్తకొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్గా అక్షర్ ...
నేడు జనసేన ఆవిర్భావ సభ.. ఆ ఒక్కటే పవన్ టార్గెట్
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఇది ప్రత్యేక సభ. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ ఇది. ఈ ...
రాజకీయాలు ఖరీదయ్యాయి.. ఇది మంచిది కాదు – యనమల
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి విశేష సేవలు అందించిన ప్రముఖ నేతల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ...
మెగాస్టార్కు మరో అరుదైన గౌరవం
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు చిరంజీవికి యునైటెడ్ కింగ్డమ్ లైఫ్ టైమ్ అచీవ్ ...
ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమి.. మంత్రులకు సీఎం కీలక ఆదేశం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచే దిశగా కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి మెరుగైన ఫలితాల కోసం మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ...
అనుపమ మూవీలో సమంత గెస్ట్ రోల్?
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరదా’ సినిమాలో సమంత స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సినిమా క్లైమాక్స్లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ...















సీఎం టెలీ కాన్ఫరెన్స్.. వైసీపీపై మరోసారి కీలక వ్యాఖ్యలు
నామినేటెడ్ పదవుల భర్తీపై నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీడీపీ ముఖ్య నేతలతో శుక్రవారం సీఎం టెలీ కాన్ఫరెన్స్ ...