తెలుగు
‘నేనుండగా కాంగ్రెస్లోకి కవితకు నో ఎంట్రీ’ – రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం గురించి మీడియా చిట్చాట్లో రేవంత్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఢిల్లీలో మీడియాతో ...
సరిహద్దు రాష్ట్రానికి కీలక కనెక్టివిటీ, భద్రతకు బలం!
దేశంలో మరో రాష్ట్రం ప్రధాన రైల్వే నెట్వర్క్తో అనుసంధానించబడింది. ప్రధానమంత్రి ‘కనెక్ట్ నార్త్ ఈస్ట్’ మిషన్ కింద మిజోరం రాష్ట్రం ఇప్పుడు భారతీయ రైల్వే మ్యాప్లో చేరింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మిజోరం ...
సినిమా కోసం 50 రోజులు స్నానం చేయలేదట!
సినిమా పాత్రకు న్యాయం చేయడానికి నటీనటులు ఎంతటి రిస్క్ అయినా చేస్తారు. కొందరు బరువు తగ్గడం, పెరగడం వంటివి చేస్తుంటారు. అయితే, ఓ హీరో మాత్రం తన సినిమా కోసం ఏకంగా 50 ...
సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్కు సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో ప్రముఖ గాయని మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి ...
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయులు మృతి
కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖతార్లో నివసిస్తున్న ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని దోహాలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఖతార్ నుంచి 28 మంది ప్రవాస ...
ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బిగ్ రిలీఫ్
కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసు (ఓఎంసీ)లో తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు గతంలో విధించిన ఏడేళ్ల జైలు శిక్షను హైకోర్టు నిలిపివేస్తూ తాజాగా ...
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి గత రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషాద ఘటన టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ...
ప్రియురాలితో జల్సాల కోసం కన్నతల్లి నగలే కాజేశాడు
ప్రియురాలితో జల్సాలకు అలవాటుపడిన ఓ యువకుడు తన విలాసాలకు సొంత ఇంటికే కన్నం వేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలా వరంగల్ పడమరకోటకు ...
నేడు ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన
ప్రకాశం జిల్లాలోని పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ఆయన పొదిలి పొగాకు బోర్డును సందర్శించి, రైతులతో ...















