తెలుగు
పాపం పిల్లలు.. ఛీప్ లిక్కర్ తాగి విశాఖలో ఆటోడ్రైవర్ బీభత్సం
విశాఖపట్నం (Visakhapatnam) లో స్కూల్ విద్యార్థులకు (School Students) తృటిలో పెను ప్రమాదం తప్పింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ పిల్లల ప్రాణాలను మద్యం మత్తులో ఆటో ...
సీఎం గారూ.. నేను రేపో మాపో చచ్చిపోతా.. రేణుదేశాయ్ సంచలన వీడియో
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య, ప్రముఖ నటి రేణుదేశాయ్ (Renu Desai) సంచలన వీడియో విడుదల చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ...
రేపటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆర్టీసీ ఉద్యోగులు (RTC Employees) తమ డిమాండ్ల సాధన కోసం గురువారం (Thursday) నుంచి నిరసనలకు (Protests) దిగనున్నారు. పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ, ఉద్యోగులు ...
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
మహారాష్ట్ర (Maharashtra)లోని బుల్దానా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Horrific Road Accident) జరిగింది. ఖంగావ్-షెగావ్ (Khamgaon-Shegaon) హైవేపై రెండు ట్రావెల్స్ బస్సులు (Travel Buses), ఒక బొలెరో (Bolero) ...
లోక్సభలో రేపు వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ
వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ బిల్లును రేపు (బుధవారం) ...
రేపు ‘లోకల్’ లీడర్లతో వైఎస్ జగన్ కీలక భేటీ
రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరపున గట్టిగా నిలబడిన ప్రజా ప్రతినిధులతో (Public Representatives) మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan ...
పవన్ కళ్యాణ్కు వైసీపీ నేత శ్యామల స్ట్రాంగ్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై వైసీపీ (YCP) రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల (Shyamala) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘తనకు పరిపాలన ...
మా సినిమాల వల్లే మీకు రెవెన్యూ.. వెబ్సైట్స్పై నిర్మాత చిందులు
టాలీవుడ్ (Tollywood) యంగ్ యాక్టర్స్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్’ సినిమా 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా, ఈ ...
హెచ్సీయూలో బుల్డోజర్లు.. ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు
రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కంచె గచ్చిబౌలి (Kanche Gachibowli) రెవెన్యూ సర్వే నం.25లో ఉన్న 400 ఎకరాల భూమి ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ భూములపై హక్కు తమదేనని ...















