తెలుగు
విశాఖలో ఘోరం.. మరో యువతి దారుణ హత్య
విశాఖ (Visakhapatnam) నగరంలోని నార్త్ సబ్ డివిజన్ మరో దారుణం జరిగింది. ఇటీవలే ఒక జ్యోతిష్యుడిని హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసిన సంఘటన మరవకముందే, ఇప్పుడు మరో హృదయవిదారక ఘటన ...
గన్నవరం చేరుకున్న ప్రధాని మోడీ
అమరావతి పునఃనిర్మాణం (Amaravati Reconstruction) సందర్భంగా ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి (Gannavaram International Airport) చేరుకున్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు, ఇతర ...
”విశాఖ” రాజధాని భూములు రూపాయికే..!
జస్ట్ ఇమ్యాజిన్.. ఏపీలో (Andhra Pradesh) అత్యంత అభివృద్ధి చెందిన నగరం ఏది..? అని కాంపిటేటివ్ ఎగ్జామ్లో మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్ వస్తే.. కచ్చితంగా ఎవరైనా టిక్ పెట్టే ఆన్సర్ విశాఖ. ఉమ్మడి ...
కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట.. తాడిపత్రిలోకి రీ ఎంట్రీ
తాడిపత్రి (Tadipatri) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి (Former MLA Kethireddy Pedda Reddy) ఏపీ హైకోర్టులో (AP High Court) ఊరట (Relief) లభించింది. సొంత నియోజకవర్గం తాడిపత్రి వెళ్లేందుకు కోర్టు ...
అమరావతి పునర్నిర్మాణం.. నేడు ఏపీకి ప్రధాని మోడీ
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి పునర్నిర్మాణం (Amaravati Reconstruction) నేడు (మే 2) ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో (Andhra ...
వరల్డ్ ఓల్డెస్ట్ ఉమెన్ మృతి
ప్రపంచంలో అత్యధిక వయస్సు కలిగిన మహిళగా గుర్తింపు పొందిన ఇనా కెనబారో లూకాస్ (Inah Canabarro Lucas) తుదిశ్వాస విడిచారు (Passed Away). ఆమె వయసు 116 సంవత్సరాలు. బ్రెజిల్ (Brazil) దేశానికి ...
ప్రియురాలిని పరిచయం చేసిన ధావన్
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన కొత్త జీవితం ప్రారంభించానని ప్రకటించుకున్నారు. తన ప్రియురాలు సోఫీ షైన్ను అధికారికంగా పరిచయం చేస్తూ, ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా ...
అమరావతిలో మోడీ సభ.. 6600 బస్సులు
ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. మోడీ సభకు భారీ ...
పాకిస్తాన్పై వార్.. భారత్కు అగ్రరాజ్యం మద్దతు
కశ్మీర్ (Kashmir) లోని పహల్గామ్ (Pahalgam)లో ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య వైరం తారాస్థాయికి చేరింది. బార్డర్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా ఇండియాన్ ఆర్మీ (Indian Army) ...















