తెలుగు
విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా మరో చిత్రం..!
టాలీవుడ్లో క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – రష్మిక మందన్న (Rashmika Mandanna) మళ్లీ ముచ్చటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో గీత గోవిందం (Geetha ...
ముగ్గురు పిల్లల దారుణ హత్య, తండ్రి ఆత్మహత్య
పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే వారి పాలిట యముడిగా మారాడు. తన ముగ్గురు పసిపిల్లలను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటన ప్రకాశం జిల్లా ...
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో గణపతి హోమం
గజ్వేల్ (Gajwel)లోని ఎర్రవల్లి (Erravalli) ఫామ్హౌస్ (Farmhouse)లో మాజీ సీఎం కేసీఆర్(KCR) గణపతి హోమం (Ganapati Homam) నిర్వహించారు. తన సతీమణి శోభ (Shobha)తో కలిసి ఆయన మధ్యాహ్నం పూజలో పాల్గొన్నారు. సాధారణంగా ప్రతి ...
అన్నదాతకు ఆక్రోశం.. గ్రోమోర్ షాపుపై రాళ్ల దాడులు
వ్యవసాయం ఆధారిత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యూరియా సమస్య రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి సొసైటీ కార్యాలయాలు, మన గ్రోమోర్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, ...
అనుష్క కోసం రంగంలోకి అల్లు అర్జున్.. ఫోన్ కాల్ లీక్!
నటి అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటి’ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అనుష్క స్వయంగా కెమెరా ముందుకి రాకపోయినా, రానా, అల్లు ...
యూరియాపై సీఎం చంద్రబాబుకు రోజా సవాల్
రైతులకు బస్తా యూరియా అందించలేని ప్రభుత్వం.. వాస్తవాలు ప్రచురిస్తున్న పత్రికలు, ఛానెళ్లను బెదిరిస్తోందని, యూరియాపై వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఫేక్ పత్రికలేనా..? అని మాజీ మంత్రి ఆర్కే రోజా సీఎం ...
భారత దెబ్బకు రిపేర్లు చేసుకుంటున్న పాకిస్తాన్
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్తాన్కు భారీ నష్టాన్ని కలిగించింది. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే కాకుండా, పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్ ఎయిర్ ...
రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్పిన్నర్
టీం ఇండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తన 25 ఏళ్ల క్రికెట్ కెరీర్కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్లోని మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు గురువారం ప్రకటించాడు. అశ్విన్ తర్వాత, ...
ఒంటరి మహిళలే టార్గెట్.. ఇల్లు అద్దె పేరుతో దోపిడీ
ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకొని ఇళ్లలోకి దూరి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలో ఇల్లు అద్దె పేరుతో మహిళలను నమ్మించి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను గురించిన ...















