తెలుగు
అథ్లెటిక్స్ లో ఫైనల్కు ఇద్దరు భారతీయ జావెలిన్ త్రోయర్లు
ప్రపంచ అథ్లెటిక్స్ (World Athletics) ఛాంపియన్షిప్ (Championship)లో యువ జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ (Sachin Yadav) అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. టోక్యో (Tokyo)లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ...
దీపిక ఔట్.. ‘కల్కి 2’లో సుమతిగా ఆ హీరోయిన్కే ఛాన్స్?
ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘కల్కి 2’ (Kalki) 2నుంచి నటి దీపికా పడుకోణె (Deepika Padukone) తప్పుకున్నట్టు వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) అధికారికంగా ప్రకటించింది. దీపిక ...
రాజీనామాపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి సీరియస్
నల్లగొండ (Nalgonda) జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తన రాజీనామా, పార్టీ మార్పు, లేదా కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ...
ఆసియా కప్ నుంచి వైదొలగలేదు: పీసీబీ చీఫ్
సెప్టెంబర్ 14న జరిగిన భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మ్యాచ్లో, పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. దీనిపై పీసీబీ (PCB) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం ...
ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రంలో అభిషేక్ బచ్చన్
ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ (‘Fauji’) చిత్రంలో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ఒక కీలక పాత్రలో నటించనున్నారని నివేదికలు చెబుతున్నాయి. స్వాతంత్య్రానికి ముందు నాటి నేపథ్యంలో ...
ఓట్ల చోరీ.. ఈసీపై మరో బాంబు పేల్చిన రాహుల్గాంధీ
ఎన్నికల కమిషన్ (Elections Commission)పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఓటు చోరీ (Theft) పై ఢిల్లీలో ప్రెస్మీట్ నిర్వహించిన రాహుల్.. ఓట్ల తొలగింపు ...
ఈనెల 30వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు (Assembly Meetings) ఈనెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఎసీ) (BAC) సమావేశంలో 10 పనిదినాల పాటు అసెంబ్లీ నిర్వహించాలని ...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా మహిళ?
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో (By-Election_ బీజేపీ అభ్యర్థి (BJP Candidate) ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ...
పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులను జైలుకు పంపండి – సుప్రీంకోర్టు
పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మరియు రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో రైతులు (Farmers) పంట వ్యర్ధాలను (Crop Wastes) తగలబెడుతూ ఉంటారు.ఈ ప్రకియ ద్వారా భారీగా వాయు కాలుష్యం జరుగుతుంది. దీనికి కారణమవుతున్న ...















