తెలుగు
దిల్ రాజు కోలీవుడ్ స్టార్ అజిత్తో సినిమా?
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు (Dil Raju), పంపిణీదారుగా కూడా మంచి పట్టున్న వ్యక్తి. నైజాం ప్రాంతంలో థియేటర్ల మీద ఆయనకున్న పట్టు తెలిసిందే. ప్రస్తుతం పవన్ ...
సీఎం చంద్రబాబుకు సీఐ లీగల్ నోటీసులు
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సర్కిల్ ఇనిస్పెక్టర్ లీగల్ నోటీసులు పంపించడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం(CM) చంద్రబాబు (Chandrababu)కు సీఐ శంకరయ్య (CI Shankarayya) నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ...
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం
ఫార్ములా (Formula) ఈ-కార్ రేస్ (E-Car Race)కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన ఇద్దరు ఐఏఎస్(IAS) అధికారులు, అరవింద్ కుమార్ (Aravind Kumar), బి.ఎల్.ఎన్. ...
సవీంద్రారెడ్డి అరెస్టుపై ఏపీ హైకోర్టు సీరియస్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనానికి దారితీసిన వైసీపీ (YCP) సోషల్ మీడియా (Social Media) యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి (Savindra Reddy) కిడ్నాప్ (Kidnap), అరెస్టు ఘటనపై హైకోర్టు(High Court) సీరియస్గా స్పందించింది. ...
వన్డే ర్యాంకింగ్స్ లో స్మృతి మంధాన అగ్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC) మహిళల వన్డే బ్యాటర్ (Women’s ODI Batter) ర్యాంకింగ్స్ (Rankings)లో భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియా ...
పోలీసుల థర్డ్ డిగ్రీ.. నడవలేని స్థితిలో గిరిజన యువకుడు
ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లి, గిరిజన యువకుడిపై అత్యంత దారుణంగా దాడి చేసిన సంఘటన నల్లగొండ (Nalgonda) జిల్లా వాడపల్లి (Vadapalli)లో చోటు చేసుకుంది. పోలీసుల దౌర్జన్యం ఆలస్యంగా వెలుగులోకి ...
హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ నివేదికను ...
‘చంద్రబాబు ప్రోత్సాహంతోనే నేను ఇన్వాల్వ్ అయ్యా’
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ (Telangana)లో ఎమ్మెల్సీ(MLC) ఓటు సందర్భంగా జరిగిన ఈ కేసులో తాజాగా కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏ4గా ఉన్న ...
మూలపాడులో దారుణం.. మూగజీవాల బలి
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండలం మూలపాడు (Moolapadu) గ్రామం సమీపంలో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మూలపాడు బటర్ఫ్లై పార్క్ సమీప అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులు మూగజీవాల ప్రాణాలను బలిగొన్నాయి. వేటగాళ్లు ...















