జాతీయ వార్తలు

2026 తర్వాత మోదీ సర్కార్ కొనసాగుతుందో లేదో..? సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

2026 తర్వాత మోదీ సర్కార్ కొనసాగుతుందో లేదో..? సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం భవిష్యత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కేంద్రంలో మోడీ సర్కార్ కొనసాగుతుందా.. లేదా అనేది అనుమానమే అని ఆయన అభిప్రాయపడ్డారు. ...

'డోర్స్ ఓపెన్'.. నితీష్ కుమార్‌కు లాలూ ఆఫర్

‘డోర్స్ ఓపెన్’.. నితీష్ కుమార్‌కు లాలూ ఆఫర్

ఈ ఏడాది చివర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జేడీయూ-బీజేపీ కూటమి తమ అధికారాన్ని మరికొన్నేళ్లు కొనసాగించాలనే ప్రయత్నాల్లో ఉంది. ఇదే సమయంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ...

రూ.5000 నోటు వస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

రూ.5000 నోటు వస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

రెండు వేల రూపాయల నోటు చలామణి నుంచి తొలగించిన తరువాత, ఇప్పుడు రూ.5000 నోటు రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలకు స్పందించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ...

విషాదాంతం.. బోర్ బావి ఘటనలో చిన్నారి చేతన మృతి

విషాదాంతం.. బోర్ బావి ఘటనలో చిన్నారి చేతన మృతి

రాజస్థాన్ కోట్‌పుత్లీ జిల్లాలో చోటుచేసుకున్న బోర్ బావి ఘటన విషాదాంత‌మైంది. డిసెంబర్ 23న 700 అడుగుల బోరు బావిలో 150 అడుగుల లోతులో చిక్కుకుపోయిన చేతన (3) అనే చిన్నారి, 10 రోజుల ...

10 రోజుల తర్వాత బోరుబావి నుంచి సురక్షితంగా..

10 రోజుల తర్వాత బోరుబావి నుంచి సురక్షితంగా..

రాజస్థాన్‌లో జరిగిన ఓ సంఘ‌ట‌న ఇప్పుడు యావ‌త్ దేశంలోనే సంచ‌ల‌నంగా నిలిచింది. 700 అడుగుల బోరుబావిలో పడిన మూడు సంవత్సరాల చేతన అనే బాలికను 10 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ...

స్టాక్ మార్కెట్లు.. 2025 మొదటి రోజే లాభాలతో ప్రారంభం!

స్టాక్ మార్కెట్లు.. 2025 మొదటి రోజే లాభాలతో ప్రారంభం!

2025 సంవత్సరపు మొదటి ట్రేడింగ్ సెషన్ బుధవారం, దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బెంచ్‌మార్క్ సూచీలు అయిన బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్ మరియు ఎన్‌ఎస్‌ఈ (NSE) నిఫ్టీ50 తొలి రోజునే పాజిటివ్ ...

గుజరాత్‌లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు

గుజరాత్‌లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు

గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో బుధవారం ఉదయం 3.2 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ (ISR) ప్రకారం.. ఈ భూకంపం భచౌ నుండి 23 కిలోమీటర్ల ఉత్తర-ఈశాన్య దిశలో ...

కొత్త ఏడాది.. తొలి కేబినెట్ మీటింగ్‌.. కీలక నిర్ణయాలు

కొత్త ఏడాది.. తొలి కేబినెట్ మీటింగ్‌.. కీలక నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ భేటీ కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఈ భేటీ దేశవ్యాప్తంగా రైతులు, నిరుద్యోగులు, పలు కీలక ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకోన్న‌ట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ...

మణిపూర్ హింసపై సీఎం బీరెన్ సింగ్ క్షమాపణలు

మణిపూర్ హింసపై సీఎం బీరెన్ సింగ్ క్షమాపణలు

గతేడాది నుంచి మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న విషయం దేశ ప్ర‌జ‌లందరికీ తెలిసిందే. ఈ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తాజాగా ఆల‌స్యంగా స్పందించారు. ప్రజల బాధలను గుర్తు చేసుకుంటూ ...

మహా కుంభమేళా-2025.. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు పూర్తి

మహా కుంభమేళా-2025.. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు పూర్తి

జ‌న‌వ‌రి 13 నుంచి 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమైంది. భక్తుల సౌకర్యాల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ...