జాతీయ వార్తలు
పహల్గామ్ ఉగ్రదాడి.. టెర్రరిస్ట్ ఫొటో వైరల్
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir)లోని అనంతనాగ్ (Anantnag) జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం పహల్గామ్ (Pahalgam)లో మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పర్యాటక ప్రాంతమంతా భయానక దృశ్యాలతో నిండిపోయింది. ఈ ...
ఉగ్రదాడి.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ లోయలో ఉగ్రవాదాలు మంగళవారం రక్తపాతం సృష్టించారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన ఈ ప్రాంతానికి వచ్చిన టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. లష్కరే తోయిబా (LET) ఉగ్రసంస్థకు చెందిన ...
జమ్మూకశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి
జమ్మూ కశ్మీర్లో పర్యటకులపై ఉగ్రవాదులు నిర్వహించిన దాడి తీవ్ర కలకలం రేపింది. మంగళవారం అనంత్నాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలోని బైసరన్ వద్ద జరిగిన ఈ దాడిలో ముగ్గురు పర్యటకులు మృతి చెందగా, మరో ...
”జమిలి”కి వేళాయే.. నేడు కీలక సమావేశం
వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One Nation One Election) దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎంత వీలైతే అంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా ఇటీవలి ...
అతి కిరాతకంగా మాజీ డీజీపీ హత్య.. దర్యాప్తులో షాకింగ్ ట్విస్టులు
మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (Om Prakash) హత్య కేసు (Murder Case) దర్యాప్తులో (Investigation) బయటపడుతున్న విషయాలు షాకింగ్కు (Shocking) గురిచేస్తున్నాయి. కర్ణాటక మాజీ డీజీపీ భార్య పల్లవి (Pallavi) తన ...
జాగ్రత్త..! మార్కెట్లోకి ఫేక్ ₹500 నోట్లు.. కేంద్రం హెచ్చరిక
పెరుగుతున్న టెక్నాలజీ (Technology) ని ఉపయోగించుకొని కొంతమంది అద్భుత ఆవిష్కరణలు చేస్తే, మరికొందరు అదే టెక్నాలజీతో మోసాలకు పాల్పడుతున్నారు. కొత్తగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే సంఘటనపై కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మార్కెట్ ...
ఎన్డీఏ కూటమిలోకి విజయ్!? కీరోల్ దిశగా చర్చలు!
తమిళనాడు (Tamil Nadu) లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న నేపథ్యంలో, అధికార పక్షం-DMK, ప్రతిపక్షం-AIADMK సహా అన్ని కీలక పార్టీలు ఇప్పటికే వ్యూహాల రూపకల్పనలో మునిగిపోయాయి. ఈ ...
ఢిల్లీ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేశవ్పురం (Keshav Puram) ప్రాంతంలోని లారెన్స్ రోడ్ (Lawrence Road)లో ఉన్న HDFC బ్యాంక్ (HDFC Bank) సమీపంలోని ...
ఐసీఐసీఐ బ్యాంక్ షేర్హోల్డర్లు ఖుషీ
దేశీ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) 2025 జనవరి-మార్చి త్రైమాసికానికి గాను రూ.13,502 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది ...















