జాతీయ వార్తలు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. పరిస్థితి అదుపులోనేనా?

ముంచుకొస్తున్న ముప్పు.. పెరుగుతున్న‌క‌రోనా కేసులు

భారతదేశంలో (India) కరోనా కేసులు (Corona Cases) మ‌ళ్లీ క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. రోజు రోజుకీ కేసుల సంఖ్య‌ స్వల్పంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Central Ministry of Health) వివ‌రాల‌ ప్రకారం, ...

kamal-haasan-helps-poor-student-shobana-education-support

పేద విద్యార్థినికి కమల్‌ హాసన్‌ సాయం

కోలీవుడ్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ (Kamal Haasan) తన సామాజిక సేవలను ఎప్పుడూ పెద్దగా చెప్పుకోరు. అయితే, ఆయన సాయం పొందినవారు కొన్ని సందర్భాల్లో బహిరంగంగా చెప్పడంతో అవి వైరల్‌ అవుతుంటాయి. కమల్‌ ...

నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా పాజిటివ్‌

నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా పాజిటివ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి (Corona Pandemic) మ‌ళ్లీ విజృంభిస్తోంది. సింగ‌పూర్‌, హాంకాంగ్ వంటి దేశాల్లో వేల‌ల్లో కేసులు వ్యాపిస్తుండ‌గా, బాలీవుడ్ న‌టి (Bollywood Actress) షాకింగ్ న్యూస్ చెప్పారు. నటి శిల్పా శిరోద్కర్ (Actress ...

పాక్‌కు భార‌త‌ సమాచారం.. హర్యానా విద్యార్థి అరెస్ట్‌!

పాక్‌కు భార‌త‌ సున్నిత‌ సమాచారం లీక్‌.. హర్యానా విద్యార్థి అరెస్ట్‌!

హర్యానా రాష్ట్రంలోని కైథల్ జిల్లాలో గూఢచర్యం ఆరోపణలపై ఒక కళాశాల విద్యార్థిని అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విద్యార్థి దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ...

మ‌ళ్లీ తెర‌పైకి కృష్ణజింక కేసు.. చిక్కుల్లో బాలీవుడ్ తారలు

మ‌ళ్లీ తెర‌పైకి కృష్ణజింక కేసు.. చిక్కుల్లో బాలీవుడ్ తారలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింక వేట కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. 1998లో జోధ్‌పూర్‌లోని కంకాణీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో బాలీవుడ్ ప్రముఖులైన సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, టబు, ...

వాంఖడేలో రోహిత్ స్టాండ్.. క‌న్నీరుపెట్టుకున్న రితిక

వాంఖడేలో రోహిత్ స్టాండ్.. క‌న్నీరుపెట్టుకున్న రితిక

ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గౌరవార్థం ఏర్పాటు చేసిన ‘రోహిత్ శర్మ స్టాండ్’ ప్రారంభోత్సవం శుక్ర‌వారం వైభవంగా జరిగింది. ఇది రోహిత్ శర్మ కెరీర్‌లో ...

పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కేంద్రం నిరాకరణ

పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కేంద్రం నిరాకరణ

పాకిస్తాన్ (Pakistan) ఉగ్రవాద దాడుల (Terrorist Attacks) నేపథ్యంలో పహల్గాం దాడి (Pahalgam Attack) మరియు ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)పై చర్చ కోసం ప్రతిపక్షాలు (Opposition Parties) పార్లమెంటు ప్రత్యేక సమావేశం ...

న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్‌.. సెన్సెక్స్, నిఫ్టీ పాయింట్లు పతనం

న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్‌.. సెన్సెక్స్, నిఫ్టీ పాయింట్లు పతనం

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మే 15, 2025) ట్రేడింగ్ ప్రారంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 195 పాయింట్లు క్షీణించి 81,134 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 24,611 వద్ద ...

కాళ్ల బేరానికి వ‌చ్చిన పాక్‌.. నీటి ఎద్దడిపై భారత్‌కు లేఖ

కాళ్ల బేరానికి వ‌చ్చిన పాక్‌.. నీటి ఎద్దడిపై భారత్‌కు లేఖ

జమ్మూ కాశ్మీర్‌ (Jammu & Kashmir) లోని పహల్గామ్‌ (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terror Attack) లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో, భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి ...

యుద్ధ స‌మ‌యంలో న‌కిలీ వార్త‌లు.. ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం

యుద్ధ స‌మ‌యంలో న‌కిలీ వార్త‌లు.. ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం

భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఇటీవలి సైనిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా మే 7న భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) తర్వాత, సోషల్ మీడియాలో అసత్య సమాచారం (False Information) వేగంగా ...