జాతీయ వార్తలు

ప్రధాని మోడీ నివాసానికి రాహుల్.. అసలు ఏం జరిగింది?

ప్రధాని మోడీ నివాసానికి రాహుల్.. అసలు ఏం జరిగింది?

కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) నివాసానికి వెళ్లారు. భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) ...

మోనాలిసా అదృష్టం మరో మెట్టు పైకి

మోనాలిసా అదృష్టం.. మరో మెట్టు పైకి

తేనెకళ్ల అందంతో మ‌హాకుంభ‌మేళా(Mahakumbh Mela)లో అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా(Monalisa) ఇప్పుడు మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిన మోనాలిసాకు బాలీవుడ్ దర్శకుడు సనోజ్ ...

అమానుషం.. కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజెక్షన్‌!

అమానుషం.. కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజెక్షన్‌!

అడిగినంత అదనపు కట్నం ఇవ్వలేదన్న కోపంతో న‌మ్మి వ‌చ్చిన కోడ‌ల్ను అత్తింటివారు అతికిరాత‌కంగా బ‌లిగొన్నారు. ఆమెకు బలవంతంగా హెచ్ఐవీ బాధితుడికి ఇచ్చే ఇంజెక్షన్ చేయించి ప్రాణం తీశారు. ఈ అమానుష ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ...

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. తొక్కిసలాటలో 18 మంది మృతి

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. తొక్కిసలాటలో 18 మంది మృతి

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ (New Delhi Railway Station)లో శనివారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికుల రద్దీ కారణంగా తలెత్తిన తొక్కిస‌లాట‌(Stampede)లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. రైల్వే ...

చాహల్ పోస్ట్ వైరల్.. ఏం జరిగిందో తెలుసా?

చాహల్ పోస్ట్ వైరల్.. ఏం జరిగిందో తెలుసా?

వాలెంటైన్ డే సందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయ‌ర్‌ యుజ్వేంద్ర చాహల్ తన సోషల్ మీడియా ఖాతాలో భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. “నువ్వు నీలాగే ఉండు.. నీ జీవితాన్ని మార్చే ఛాన్స్ ఇతరులకు ఇవ్వకు” ...

Mahakumbh : 50 కోట్ల మంది భక్తుల పుణ్య‌స్నానాలు

Mahakumbh : 50 కోట్ల మంది భక్తుల పుణ్య‌స్నానాలు

భారతదేశంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక వేడుకలలో ఒకటైన మహా కుంభమేళా 2025 కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు 50 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కుంభ‌మేళాలో ఎన్నో ...

17 ఏళ్ల తర్వాత లాభాల్లోకి బీఎస్‌ఎన్‌ఎల్

17 ఏళ్ల తర్వాత లాభాల్లోకి బీఎస్‌ఎన్‌ఎల్

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) తీపిక‌బురు అందించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ సంస్థ లాభాల్లోకి(Profits) ప్రవేశించింది. 2023 డిసెంబర్‌ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ రూ.262 కోట్ల లాభాన్ని ...

ద‌ళ‌ప‌తి విజయ్ భద్రతపై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

ద‌ళ‌ప‌తి విజయ్ భద్రతపై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

కోలీవుడ్ స్టార్ హీరో, త‌మిళ‌గ వెంట్ర క‌ళ‌గం (Tamilga Vetri Kazhagam) పార్టీ అధినేత ద‌ళ‌ప‌తి విజయ్ భ‌ద్ర‌త‌పై కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విజ‌య్‌కి వై+ భద్రత కల్పిస్తూ ...

CBI కార్యాలయంలోనే చోరీ.. అధికారులు షాక్‌

CBI కార్యాలయంలోనే చోరీ.. అధికారులు షాక్‌

అవినీతి ప‌రుల‌ను గుర్తించి అరెస్టు చేసే సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (CBI) ఆఫీస్‌లో చోరీ ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త్రిపుర రాష్ట్రంలోని ష్యామలీ బజార్ కాంప్లెక్స్‌లోని సీబీఐ కార్యాలయంలో దొంగతనం ...

ఆల‌యంలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు

ఆల‌యంలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు

కేరళలోని కోజికోడ్ జిల్లా కోయిలండిలో భయానక ఘటన చోటుచేసుకుంది. మణక్కులంగర భగవతి గుడిలో ఉత్సవాల సందర్భంగా టపాసులు పేల్చడం ఏనుగులకు కోపం తెప్పించింది. రెచ్చిపోయిన ఏనుగులు ఆల‌య ప‌రిస‌రాల్లో బీభ‌త్సం సృష్టించాయి. ఉత్సవం ...