జాతీయ వార్తలు
భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) లోని సుక్మా జిల్లా (Sukma District)లో శనివారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ (Encounter) లో 20 మంది మావోయిస్టులు ...
స్టాలిన్, మోదీపై విరుచుకుపడ్డ విజయ్
తమిళనాడు (Tamil Nadu) లో రాజకీయ వేడి పెరుగుతోంది. నటుడు విజయ్ (Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పార్టీ తాజాగా 17 కీలక తీర్మానాలను ఆమోదించింది. తిరువన్మయూర్లో ...
BJP vs AIMIM: రోడ్డుపై నమాజ్.. ముదురుతున్న వివాదం
ఈద్ (Eid) ప్రార్థనలపై మరోసారి రాజకీయ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ (BJP) నేతలు రోడ్డుపై నమాజ్ (Namaz) చేయడం తగదని వ్యాఖ్యలు చేయగా, AIMIM పార్టీ దీనిపై తీవ్రంగా ...
అమీన్పూర్లో చిన్నారుల మృతి.. కేసులోకి ‘హెరిటేజ్ పెరుగు’
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్పూర్ (Ameenpur) లో ముగ్గురు చిన్నారుల మరణం (Death) స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతిచెందిన చిన్నారుల తల్లి రజిత (Rajitha) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విచారణలో ...
హృదయ విదారకం.. నలుగురు పిల్లల గొంతు కోసి చంపిన తండ్రి
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని షాజహాన్పూర్ (Shahjahanpur) లో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన నలుగురు పిల్లలను గొంతు కోసి హత్య (Murder) చేసి, ...
బిహార్లో సంచలనం.. తండ్రీకూతుర్ని కాల్చి చంపి.. ఆపై ఆత్మహత్య
బిహార్ (Bihar)లోని అరా రైల్వే స్టేషన్లో(Ara Railway Station) మంగళవారం జరిగిన దారుణ ఘటన (Tragic Incident) కలకలం రేపింది. ఓ యువకుడు 16 ఏళ్ల బాలికను, ఆమె తండ్రిని కాల్చిచంపి.. అనంతరం ...
మద్యం మత్తులో మేకపై అత్యాచారం
మద్యం (Alcohol) మత్తులో ఓ వ్యక్తి మూగజీవిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని మాల్దా జిల్లాలో ఓ వ్యక్తి ఫుల్ట్గా మద్యం సేవించి మందలో మేస్తున్న మేక (Goat) ...
తీహార్ జైలు తరలింపు.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆసియాలోనే అతిపెద్ద తీహార్ జైలు (Tihar Jail)ను మరోచోటకు మార్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ శివారులో ప్రత్యామ్నాయ జైలు నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన ...
బెంగళూరులో ఘోరం.. తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య
గత రెండ్రోజులుగా భర్తల మీద భార్యల ప్రతాపం వార్తలు వరుసగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఢిల్లీలో బాయ్ఫ్రెండ్తో కలిసి భర్తను హత్య చేసి హోలీ సంబరాలు చేసుకున్న భార్య. చెన్నైకి చెందిన బిలీనియర్ భార్య ...
యూపీలో దారుణం.. పెళ్లైన 2 వారాలకే భర్తను హత్య చేయించిన భార్య
ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై నెల రోజులు కూడా గడవకముందే భర్తను హత్య చేయించి ప్రియుడితో కలిసి ఉండాలని కుట్రపన్నిన ఘటన ఔరయ్య జిల్లాలో సంచలనం రేపుతోంది. ప్రగతి ...















