జాతీయ వార్తలు

దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య

భారతదేశంలో (India) కరోనా మహమ్మారి (Corona Pandemic) మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి గణాంకాల ప్రకారం, దేశంలో కరోనా యాక్టివ్ కేసుల (Active Corona Cases) సంఖ్య 3,395కి చేరుకుంది. గత 24 ...

తమిళనాడును తాకిన వర్ష బీభత్సం: నీలగిరి ప్రాంతం ధ్వంసం

తమిళనాడు రాష్ట్రాన్ని వరుణదేవుడు భయపెట్టాడు. ఇటీవల ప్రారంభమైన వర్షాల‌తో అక్కడి పలు ప్రాంతాలు తీవ్ర జ‌ల‌మ‌యం అయ్యాయి. ముఖ్యంగా నీలగిరి (Nilgiri) జిల్లా పూర్తిగా దెబ్బతిన్నది. కొండచరియలు విరిగిపడిన ఘటనలతో పాటు భారీ ...

మావోయిస్టు కీల‌క నేత కుంజం హిడ్మా అరెస్టు

మావోయిస్టు కీల‌క నేత కుంజం హిడ్మా అరెస్టు

మావోయిస్ట్ కీల‌క నేత‌ (Maoist Key Leader)ను పోలీసులు (Police) ఎట్ట‌కేల‌కు అరెస్టు (Arrested) చేశారు. ఒడిశా (Odisha)లోని కోరాపుట్ జిల్లాలో ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)కు చెందిన హార్డ్‌కోర్ మావోయిస్టు నేత కుంజం హిడ్మా ...

రాజ్యసభకు కమల్‌.. మక్కల్ నీది మయ్యంతో డీఎంకే డీల్‌

రాజ్యసభకు కమల్‌.. మక్కల్ నీది మయ్యంతో డీఎంకే డీల్‌

తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) (Makkal Needhi Maiam – MNM) పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan)ను ...

కారులో ఏడుగురు మృతదేహాలు.. హర్యానాలో విషాదం!

కారులో ఏడుగురు మృతదేహాలు.. హర్యానాలో విషాదం!

హర్యానా (Haryana) పంచకులలో ఒకే కారు (Car)లో ఏడుగురు (Seven) మృతదేహాలు (Dead Bodies) గుర్తింపు కావడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటన స్థానికులను, అధికారులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసుల ...

రోడ్డుమీదే కారు ఆపి పబ్లిక్‌గా శృంగారలీలలు!

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఢిల్లీ-ముంబయి (Delhi-Mumbai) 8 లేన్ ఎక్స్‌ప్రెస్‌వేపై (8-Lane Expressway) ఓ తెల్ల రంగు బాలెనో కారులో (Baleno MP14CC4782) మహిళతో (Woman) కలిసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి వీడియో ...

లోకేశ్వరస్వామి అరెస్ట్.. బాలికపై లైంగిక దాడి కలకలం

లోకేశ్వరస్వామి అరెస్ట్.. బాలికపై లైంగిక దాడి కలకలం

కర్ణాటక (Karnataka) లోని పుణ్యక్షేత్రాల పవిత్రతకు మచ్చ తెచ్చే మరో దారుణ ఘటన బయటపడింది. రాయచూర్‌ (Raichur) కు చెందిన రామలింగ మఠాధిపతి (Ramalinga Mathadhipathi) లోకేశ్వరస్వామిపై (Lokeshwaraswamy) 17 ఏళ్ల మైనర్ ...

రైల్వే స్టేషన్లకు మోదీ శ్రీకారం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు

రైల్వే స్టేషన్లకు మోదీ శ్రీకారం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ (Amrit Bharat) రైల్వే స్టేషన్లను రాజస్థాన్ (Rajasthan) నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మొత్తం 18 రాష్ట్రాల్లో వీటిని ...

వైభవ్ తనేజా.. క‌ళ్లు చెదిరే జీతం.. పిచాయ్‌, నాదెళ్ల‌ను ప‌క్క‌కు నెట్టి..

వైభవ్ తనేజా.. పిచాయ్‌, నాదెళ్ల‌ను ప‌క్క‌కు నెట్టి..

వైభ‌వ్ త‌నేజా (Vaibhav Taneja).. ఈ పేరు ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక ప్ర‌ముఖుల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ముఖ్యంగా భార‌తీయ బిజినెస్ రంగంలో ఈ పేరు మార్మోగుతోంది. ఇంత‌కీ ఇత‌ను ఎవ‌రంటే.. ...

50 వేల మందికి ప్రమోషన్.. వారిలో 15 వేల‌ మంది భారతీయులే

50 వేల మందికి ప్రమోషన్.. వారిలో 15 వేల‌ మంది భారతీయులే

ప్రఖ్యాత ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture) ఈ సంవత్సరం జూన్‌లో 50,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ (Promotion) ఇవ్వనుంది. ఈ విష‌యాన్ని బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) నివేదిక వెల్లడించింది. గత డిసెంబర్‌లో జరగాల్సిన ప్రమోషన్ ...