జాతీయ వార్తలు
ఆ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు స్వాధీనం
లంచం కేసులో మైనింగ్ శాఖకు (Mining Department) చెందిన సీనియర్ అధికారిని ఒడిశా విజిలెన్స్ విభాగం (Odisha Vigilance Department) రెడ్ హ్యాండెడ్గా అరెస్టు చేసింది. ఆ అధికారి ఫ్లాట్ నుంచి రూ.4 ...
కేరళ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్సిగ్నల్! కొత్త పేరు ఇదే!?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన మంగళవారం ఉదయం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో (Union Cabinet Meeting) కేరళ రాష్ట్ర (Kerala State) పేరుమార్పు అంశం ప్రధాన చర్చగా ...
TVK విజయ్ పోటీ ఖరారు..
రాబోవు తమిళనాడు (Tamil Nadu) ఎన్నికల్లో తమిళగ వెట్ర కళగం (TVK) పార్టీ కీలకంగా మారనుంది. ఇప్పటికే తన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విజయ్ (Vijay) రాజకీయంలోని అడుగు పెట్టి టీవీకే పార్టీని ...
రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) వ్యవస్థాపక సభ్యుడు, మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) (71) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోల్కతాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస ...
అజిత్ మరణం.. ‘విమాన సంస్థతో హెరిటేజ్కు లింకులు’
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ సీనియర్ నేత దివంగత అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంపై (Plane Crash) ఆయన మేనల్లుడు రోహిత్ పవార్ (Rohit Pawar) సంచలన విషయాలను వెల్లడించారు. ...
తమిళనాడు రాజకీయాల్లో కొత్త మలుపు
తమిళనాడులో (Tamil Nadu) ఎన్నికలు దగ్గర పడుతున్నాకొద్ది రాజకీయ ముఖచిత్రం మారుతోంది. గతంలో డీఎంకే (DMK), అన్నాడీఎంకేల (AIADMK) మధ్య ఉన్న ద్విముఖ పోరు ఇప్పుడు, యాక్టర్ విజయ్ పార్టీ (Vijay Party) ...
ఏఐకి మోదీ కీలక హెచ్చరిక.. వాటర్మార్క్ తప్పనిసరి!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)(AI) దుర్వినియోగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సాయంతో రూపొందించే కంటెంట్కు అది కృత్రిమ మేధతో సృష్టించబడిందని స్పష్టంగా ...
అలహాబాద్ హైకోర్టు తీర్పు తప్పు.. – సుప్రీంకోర్టు స్పష్టత
అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. “పైజామా దారం విప్పడం, ప్రైవేట్ పార్ట్స్ తాకడం వంటి చర్యలు అత్యాచారయత్నం కిందకే వస్తాయి” అని అత్యున్నత న్యాయస్థానం ...
ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’లో మిస్టరీ? 51 లక్షల ఓట్లపై కొత్త ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గణాంకాలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త పరకాల ప్రభాకర్ ఇటీవల ది వైర్ ...















