జాతీయ వార్తలు
మోడీ ట్రంప్ కు కృతజ్ఞతలు
భారత్ మరియు అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా ముసాయిదా విడుదలయ్యింది. రెండు దేశాలు ఫ్రేమ్వర్క్కు అంగీకరించగా, రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై విధించిన 25 శాతం సుంకాన్ని ...
భర్తను వాకింగ్కు తీసుకెళ్లి.. ప్రియుడితో కలిసి హత్య
ఇటీవల కొందరు భార్యలను చేస్తున్న ఘోరమైన కుట్రలకు భర్తలు బలవుతున్నారు. హనీమూన్కు తీసుకెళ్లి భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువక ముందే.. రాజస్థాన్లో చోటు చేసుకున్న ఓ దారుణ హత్య ...
UPSC 2026 నోటిఫికేషన్ విడుదల
సివిల్ సర్వీసెస్ (CSE) 2026 మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) 2026 కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అధికారిక నోటిఫికేషన్లను విడుదల చేసింది. IAS, IPS, IFS పరీక్షలకు ...
మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు ముగింపు..
మణిపూర్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తూ హోం మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ...
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా–ఈసీ వివాదం దుమారం
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం ఢిల్లీని కలుసుకుని ఎన్నికల సంఘంతో వివాదంలో చిక్కుతున్నారు. సోమవారం ఆమెతో పాటు ఇద్దరు మంత్రులు ఎన్నికల సంఘం అపాయింట్మెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ ...
చైనాతో సరిహద్దు వివాదం.. లోక్సభలో రాహుల్గాంధీ వ్యాఖ్యలపై దుమారం
లోక్సభలో చైనాతో సరిహద్దు వివాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. బీజేపీ సభ్యులు నినాదాలతో ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, రాహుల్ తన వాదనను కొనసాగించారు. ...
2026–27 కేంద్ర బడ్జెట్: రూ.53 లక్షల కోట్ల మహా బడ్జెట్
2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.53,47,315 కోట్లతో ఈ బడ్జెట్ రూపొందినట్లు ప్రకటించారు. ఇది దేశ ఆర్థిక చరిత్రలోనే ...
మూడు కర్తవ్యాలతో కేంద్ర బడ్జెట్ – నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. లోక్సభలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం, బడ్జెట్ ...















