జాతీయ వార్తలు

నేడు GST కౌన్సిల్ భేటీ.. నిర్ణయాలపై ఉత్కంఠ

నేడు GST కౌన్సిల్ భేటీ.. నిర్ణయాలపై ఉత్కంఠ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ GST కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీ పలు కీలక ఆర్థిక నిర్ణయాలపై కౌన్సిల్ దృష్టి సారించనుంది. ప్రత్యేకంగా, లైఫ్ అండ్ మెడికల్ ...

ఎండు కొబ్బరి ధర పెంపు.. రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

ఎండు కొబ్బరి ధర పెంపు.. రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

2025 సీజన్‌కు సంబంధించి ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర (MSP)ను కేంద్రం భారీగా పెంచింది. రూ.422 పెరుగుదలతో క్వింటాల్ ధర ఇప్పుడు రూ.12,100కి చేరింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కొబ్బరి రైతులకు ...

ఉదయనిధి స్టాలిన్ మ‌రోసారి మ‌త‌ప‌ర‌మైన వ్యాఖ్య‌లు

ఉదయనిధి స్టాలిన్ మ‌రోసారి మ‌త‌ప‌ర‌మైన వ్యాఖ్య‌లు

మతపరమైన వ్యాఖ్యలతో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి రాజకీయ దుమారం రేపారు. గతేడాది సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈసారి చెన్నైలో జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో తనను ...

హర్యానా మాజీ సీఎం కన్నుమూత.. ప్ర‌ధాని సంతాపం

హర్యానా మాజీ సీఎం కన్నుమూత.. ప్ర‌ధాని సంతాపం

హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా (89) శుక్రవారం తన చివరి శ్వాస విడిచారు. గుండెపోటు రావ‌డంతో గురుగ్రామ్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ...

2025లో భారత్‌లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్

2025లో భారత్‌లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్

ప్రపంచ స్థాయి క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు మ‌రోసారి భార‌త్ రెడీ అవుతోంది. 2025లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జరగనున్నాయి. ఇది భారత్‌లో జరిగే మొదటి పారా అథ్లెటిక్స్ ...

18 OTTలను బ్లాక్ చేసిన కేంద్రం.. అసభ్య కంటెంట్‌పై చర్యలు

18 OTTలను బ్లాక్ చేసిన కేంద్రం.. అసభ్య కంటెంట్‌పై చర్యలు

అసభ్య, అశ్లీల కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్న 18 OTT ప్లాట్‌ఫార్మ్‌లను బ్లాక్ చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం IT నిబంధనల ఉల్లంఘనపై తీసుకున్న కఠిన చర్య అని వెల్లడించింది. ...

జమ్మూ కశ్మీర్‌లో వింత వ్యాధి కలకలం.. మరణాలు, భయంతో ఉలిక్కిపడిన గ్రామస్థులు!

జమ్మూ కశ్మీర్‌లో వింత వ్యాధి కలకలం.. మరణాలు, భయంతో ఉలిక్కిపడిన గ్రామస్థులు!

ఓ వింత వ్యాధి జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా ప్ర‌జ‌ల‌ను భయపెడుతోంది. ఈ వ్యాధి కార‌ణంగా ఒకే గ్రామంలోని రెండు కుటుంబాల్లోని 8 మంది మరణించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి ...

రైతు స‌మ‌స్య‌ల‌పై స్పందించిన సుప్రీం కోర్టు.. పంజాబ్ ప్ర‌భుత్వానికి కీల‌క ఆదేశాలు

రైతు స‌మ‌స్య‌ల‌పై స్పందించిన సుప్రీం కోర్టు.. పంజాబ్ ప్ర‌భుత్వానికి కీల‌క ఆదేశాలు

పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ ప్రాంతంలో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మూడు వారాలుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వ వైఖరిపై సుప్రీం కోర్టు ...

పార్లమెంట్ వద్ద తోపులాట‌.. బీజేపీ ఎంపీ తలకు గాయం

పార్లమెంట్ వద్ద తోపులాట‌.. బీజేపీ ఎంపీ తలకు గాయం

పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో గురువారం పెద్ద తోపులాట జ‌రిగింది. కేంద్ర‌మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు నిరసన తెలపగా, బీజేపీ ఈ నిరసనలకు ప్ర‌తిఘ‌టిస్తూ అబద్ధాల ప్రచారం ...

కనిష్ట స్థాయికి చేరుకున్న రూపాయి.. ప‌తనానికి కార‌ణాలేంటి?

కనిష్ట స్థాయికి చేరుకున్న రూపాయి.. ప‌తనానికి కార‌ణాలేంటి?

భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే జీవితకాల కనిష్ట‌ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం యూస్ డాల‌ర్‌తో పోలిస్తే మ‌న 85 రూపాయ‌ల‌తో స‌మానం. ఇది దేశ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర‌ ప్రభావం చూపుతుందని ...