క్రైమ్
బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది దుర్మరణం
బ్రెజిల్లోని మినాస్ జెరాయిస్ రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సావోపోలో నగరంలో ఉన్న బస్సులో 45 ...
క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్.. ఏమైందంటే..
భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీమిండియా మాజీ ఆటగాడైన ...
జర్మనీలో హృదయవిదారక ఘటన.. టెర్రరిస్టుల కుట్రేనా?
జర్మనీలో క్రిస్మస్ పండుగకు ముందు మాగెబర్గ్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. క్రిస్మస్ హాలిడే మార్కెట్లో షాపింగ్ చేస్తోన్న జనాలపైకి ఒక కారు వేగంగా దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, ...
లాకప్లో కోడి.. ఏ తప్పు చేసిందో తెలుసా..?
సంక్రాంతి సీజన్లో కోడిపందాల ఆట ఆనవాయితీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. పందెం రాయుళ్ళు ఈ సమయంలో మరింత చురుకుగా ఉంటారు. కానీ, కోడిపందాలు చట్టవిరుద్ధమని పోలీసులు తేల్చి చెబుతున్నప్పటికీ, దొంగచాటుగా ఇలాంటి ...
పార్శిల్లో మృతదేహం, హెచ్చరిక లేఖ.. పశ్చిమగోదావరిలో కలకలం
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఒక ఇంటికి వచ్చిన పార్శిల్ స్థానికులను షాక్కు గురి చేసింది. సాగి తులసి అనే మహిళకు వచ్చిన ఈ పార్శిల్లో విద్యుత్ సామగ్రి ఉందని భావించగా, ...
కెనడాలో గాజువాక యువకుడు అనుమానాస్పద మృతి
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన ఏపీ విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన 33 సంవత్సరాల ఫణి కుమార్ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. ...
కారులో 30 కేజీల గంజాయి.. ఐదుగురి అరెస్టు
హైదరాబాద్ నగరం గడ్డి అన్నారం చౌరస్తా వద్ద మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గంజాయి అక్రమ రవాణా ఘటన కలకలం రేపింది. పోలీసుల తనిఖీల్లో భాగంగా కారులో తరలిస్తున్న 30 కేజీల ...
కడుపులో కొకైన్ క్యాప్సూల్స్.. చెన్నై ఎయిర్పోర్టులో డ్రగ్స్, గంజాయి, బంగారం పట్టివేత
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మేసీన్ కనిపించింది. కస్టమ్స్ తనిఖీల్లో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారం సీజ్ చేశారు. ఈ ఆపరేషన్లో మొత్తం 14.2 కోట్ల విలువైన ...
నారాయణ హాస్టల్లో దారుణం
నారాయణ హాస్టల్లో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని నారాయణ స్కూల్ హాస్టల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. హయత్ నగర్ నేతాజీ ...
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువతి దుర్మరణం చెందింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 26 ఏళ్ల యువతి నాగశ్రీవందన పరిమళ మృతిచెందింది. శుక్రవారం ...















