ఏపీ పాలిటిక్స్
ప్రధానితో నారా లోకేష్ భేటీ.. యోగాంధ్ర బుక్ బహూకరణ
ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi)ని ఏపీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని కోరుతూ పలు అంశాలపై చర్చించారు. ...
తురుకపాలెం మరణ మృదంగం.. కూటమిపై షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని తురుకపాలెం (Turukapalem) గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 40 మంది ఒకే విధంగా మృతి చెందారు. తురకపాలెం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ...
కూటమి, కేంద్రంపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు
జీఎస్టీ (GST) పేరుతో ప్రజల సొమ్ము ఇన్నాళ్లూ లూటీ చేసి.. కార్పొరేట్లకు (Corporates) తొమ్మిది సంవత్సరాల పాటు దోచిపెట్టి ఇప్పుడు స్లాబ్ మార్పులు చేస్తూ మోసం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం (Central Government)పై ...
ఏపీ ఐఏఎస్ దారుణం.. వివాహేతర సంబంధం, మహిళ మృతి
హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఓ మహిళ (Woman)తో వివాహేతర (Extramarital) సంబంధం (Relationship) పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఐఏఎస్(IAS) అధికారి వివాదంలో చిక్కుకున్నారు. ఏపీ ప్రభుత్వంలో కీలకమైన స్థాయిలో, సీఎం పేషీలో ...
యూరియాపై సీఎం చంద్రబాబుకు రోజా సవాల్
రైతులకు బస్తా యూరియా అందించలేని ప్రభుత్వం.. వాస్తవాలు ప్రచురిస్తున్న పత్రికలు, ఛానెళ్లను బెదిరిస్తోందని, యూరియాపై వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఫేక్ పత్రికలేనా..? అని మాజీ మంత్రి ఆర్కే రోజా సీఎం ...
ఒంటరి మహిళలే టార్గెట్.. ఇల్లు అద్దె పేరుతో దోపిడీ
ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకొని ఇళ్లలోకి దూరి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలో ఇల్లు అద్దె పేరుతో మహిళలను నమ్మించి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను గురించిన ...
ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 30 ఎజెండా అంశాలపై చర్చించిన కేబినెట్, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి వచ్చే ...
బస్తా యూరియా ఇవ్వలేని అధ్వాన ప్రభుత్వం – వైఎస్ జగన్ ఫైర్
రాష్ట్రంలో యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గతంలో సులభంగా దొరికే ...
వైసీపీ నేత తండ్రి, 86 ఏళ్ల వృద్ధుడిపై పోక్సో కేసు
నర్సాపురం పార్లమెంట్ వైసీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు కుటుంబంపై టీడీపీ కక్షసాధింపు రాజకీయ రంగంలో కలకలం రేపుతోంది. ఆయన 86 ఏళ్ల తండ్రి రామరాజుపై లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ...















పచ్చకామెర్ల రోగం.. రంగులపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చారు. ఇటీవల కాలంలో కొన్నిచోట్ల ప్రభుత్వ కార్యాలయాలు, అన్నా క్యాంటీన్లు, కుట్టు మెషీన్లకు, విద్యుత్ స్తంభాలకు, కూర్చునే బెంచీలకు, ...