ఏపీ పాలిటిక్స్

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న లేటెస్ట్‌ స‌ర్వే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఓ స్వ‌తంత్ర‌ సంస్థ నిర్వ‌హించిన సర్వే సంచ‌ల‌నంగా మారింది. ఏడు నెల‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వ ప‌నితీరు, ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, గ‌త-ప్ర‌స్తుత ...

గ్రామ‌స్థుల ఆందోళ‌న‌తో.. లోకేష్ ముచ్చెర్ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు?

గ్రామ‌స్థుల ఆందోళ‌న‌తో.. లోకేష్ ముచ్చెర్ల ప‌ర్య‌ట‌న ర‌ద్దు?

ఏపీ మంత్రి నారా లోకేష్ ముచ్చెర్ల ప‌ర్య‌ట‌న‌ను అనూహ్యంగా ర‌ద్దు చేసుకున్న‌ట్లుగా స‌మాచారం. ఇటీవ‌ల మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల‌పై గ్రామ‌స్థుల నుంచి తీవ్ర వ్య‌తిరేక రావ‌డ‌మే ప‌ర్య‌ట‌న ర‌ద్దుకు కార‌ణంగా తెలుస్తోంది. ...

కాంతిరాణా, విశాల్ గున్నీలకు బెయిల్

కాంతిరాణా, విశాల్ గున్నీలకు బెయిల్

ముంబై నటి జెత్వానీపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఏసీపీ హనుమంతరావు ఇతర పోలీసు ...

కేవీ రావుపై పరువు నష్టం దావా వేస్తా.. - ఎంపీ విజయసాయిరెడ్డి ప్ర‌క‌ట‌న‌

కేవీ రావుపై పరువు నష్టం దావా వేస్తా.. – ఎంపీ విజయసాయిరెడ్డి ప్ర‌క‌ట‌న‌

కాకినాడ సీ పోర్టు అమ్మ‌కంపై విచార‌ణ‌కు హాజ‌రైన వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆరు గంట‌ల‌కు పైగా విచారించింది. విచార‌ణ అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ సాయిరెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ...

'గేమ్ ఛేంజ‌ర్' మృతుల కుటుంబాల‌కు వైసీపీ ప‌రామ‌ర్శ‌

‘గేమ్ ఛేంజ‌ర్’ మృతుల కుటుంబాల‌కు వైసీపీ ప‌రామ‌ర్శ‌

గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వ‌స్తూ రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్‌ల కుటుంబాల‌ను వైసీపీ నేత‌, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ప‌రామ‌ర్శించారు. మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్ చిత్ర‌ప‌టాల‌కు నివాళుల‌ర్పించిన ...

కుప్పం అభివృద్ధి నా లక్ష్యం - సీఎం చంద్ర‌బాబు

కుప్పం అభివృద్ధి నా లక్ష్యం – సీఎం చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడురాష్ట్ర అభివృద్ధిపై తన ప్రత్యేక దృష్టిని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కఠిన శ్రమ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ...

కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు బ‌య‌ల్దేరిన‌ ‘స్టెల్లా ఎల్‌’

కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు బ‌య‌ల్దేరిన‌ ‘స్టెల్లా ఎల్‌’

55 రోజులుగా కాకినాడ తీరంలో నిలిచిపోయిన ‘స్టెల్లా ఎల్‌’ నౌక ఎట్టకేలకు మోక్షం ల‌భించింది. ఈరోజు తెల్లవారుజామున నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్‌ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు బయలుదేరింది. ...

నాతో చ‌ర్చ‌కు నారా లోకేష్ సిద్ధ‌మా..? గుడివాడ అమ‌ర్ సవాల్‌

నాతో చ‌ర్చ‌కు నారా లోకేష్ సిద్ధ‌మా..? గుడివాడ అమ‌ర్ సవాల్‌

విశాఖపట్నంలో ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమి పూజ చేస్తున్న ప్రాజెక్టులన్నీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ‌చ్చిన‌వేన‌ని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఈ ...

'పుష్ప'కేమో నీతులు.. 'గేమ్ ఛేంజర్‌'కు పాటించరా? - ప‌వ‌న్‌కు అంబటి ప్ర‌శ్న‌

‘పుష్ప’కేమో నీతులు.. ‘గేమ్ ఛేంజర్‌’కు పాటించరా? – ప‌వ‌న్‌కు అంబటి ప్ర‌శ్న‌

గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్‌కు హాజ‌రైన ఇద్ద‌రు అభిమానులు రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెంద‌డంపై వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు స్పందించారు. ప్ర‌మాదాన్ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌పై పరోక్షంగా విమర్శలు ...

అభిమానుల మృతి.. పరిహారం ప్రకటించిన ప‌వ‌న్‌, దిల్‌రాజు

అభిమానుల మృతి.. పరిహారం ప్రకటించిన ప‌వ‌న్‌, దిల్‌రాజు

రాజ‌మండ్రిలో జ‌రిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు అభిమానులు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. మృతిచెందిన ఇద్దరు అభిమానులు మ‌ణికంఠ‌, చ‌ర‌ణ్‌ ...