ఏపీ పాలిటిక్స్
‘గేమ్ ఛేంజర్’ మృతుల కుటుంబాలకు వైసీపీ పరామర్శ
గేమ్ ఛేంజర్ ఈవెంట్కు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మణికంఠ, చరణ్ల కుటుంబాలను వైసీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పరామర్శించారు. మణికంఠ, చరణ్ చిత్రపటాలకు నివాళులర్పించిన ...
కుప్పం అభివృద్ధి నా లక్ష్యం – సీఎం చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడురాష్ట్ర అభివృద్ధిపై తన ప్రత్యేక దృష్టిని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కఠిన శ్రమ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన ...
కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు బయల్దేరిన ‘స్టెల్లా ఎల్’
55 రోజులుగా కాకినాడ తీరంలో నిలిచిపోయిన ‘స్టెల్లా ఎల్’ నౌక ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈరోజు తెల్లవారుజామున నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కొటోనౌ పోర్టుకు బయలుదేరింది. ...
నాతో చర్చకు నారా లోకేష్ సిద్ధమా..? గుడివాడ అమర్ సవాల్
విశాఖపట్నంలో ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమి పూజ చేస్తున్న ప్రాజెక్టులన్నీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ ...
‘పుష్ప’కేమో నీతులు.. ‘గేమ్ ఛేంజర్’కు పాటించరా? – పవన్కు అంబటి ప్రశ్న
గేమ్ ఛేంజర్ ఈవెంట్కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రమాదాన్ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్పై పరోక్షంగా విమర్శలు ...
అభిమానుల మృతి.. పరిహారం ప్రకటించిన పవన్, దిల్రాజు
రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ ...
భూమా కుటుంబానికి భారీ షాకిచ్చిన విజయ డెయిరీ
విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. జగత్ డెయిరీ వర్కింగ్ పార్ట్నర్, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్రెడ్డిని డీఫాల్టర్గా ప్రకటించారు. 2014-2020 ...
తిరుమలలో రేపు VIP దర్శనాలు రద్దు
ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). ఈ ఏడాది జనవరి 10 నుండి 19వ ...
శ్రీకాకుళంలో దారుణం.. కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి బాలికపై లైంగికదాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో 9వ తరగతి బాలికను నమ్మించి, కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి లైంగిక దాడికి పాల్పడి, ఆ బాలికను గర్భవతిని చేసిన సంఘటన ...
గేమ్ ఛేంజర్ ఈవెంట్.. ఇద్దరు యువకులు మృతి
గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ తీవ్ర విషాదం నింపింది. ఈవెంట్కు వచ్చి తిరిగి వెళ్తుండగా, హీరో రామ్ చరణ్ అభిమానులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. రాజమండ్రిలో జరిగిన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్కు ...















