ఏపీ పాలిటిక్స్

లాకప్‌లో కోడి.. ఏ త‌ప్పు చేసిందో తెలుసా..?

లాకప్‌లో కోడి.. ఏ త‌ప్పు చేసిందో తెలుసా..?

సంక్రాంతి సీజన్‌లో కోడిపందాల ఆట ఆన‌వాయితీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. పందెం రాయుళ్ళు ఈ సమయంలో మరింత చురుకుగా ఉంటారు. కానీ, కోడిపందాలు చట్టవిరుద్ధమని పోలీసులు తేల్చి చెబుతున్నప్పటికీ, దొంగచాటుగా ఇలాంటి ...

పార్శిల్‌లో మృతదేహం, హెచ్చ‌రిక లేఖ‌.. ప‌శ్చిమ‌గోదావ‌రిలో క‌ల‌క‌లం

పార్శిల్‌లో మృతదేహం, హెచ్చ‌రిక లేఖ‌.. ప‌శ్చిమ‌గోదావ‌రిలో క‌ల‌క‌లం

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఒక ఇంటికి వచ్చిన పార్శిల్ స్థానికులను షాక్‌కు గురి చేసింది. సాగి తులసి అనే మహిళకు వచ్చిన ఈ పార్శిల్‌లో విద్యుత్ సామగ్రి ఉందని భావించగా, ...

ఏపీ యువతకు శుభవార్త.. మూడు సంస్థలతో కీలక ఒప్పందాలు

ఏపీ యువతకు శుభవార్త.. మూడు సంస్థలతో కీలక ఒప్పందాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత ఉపాధిని లక్ష్యంగా పెట్టుకుని మరింత ముందడుగు వేసింది. రాష్ట్రానికి ప్రఖ్యాత సంస్థలను ఆహ్వానించడం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సొసైటీ ఫర్ ...

అల్లూరి జిల్లాలో రైలు ప్రమాదం.. అరకు పర్యాటకులకు నిరాశ

అల్లూరి జిల్లాలో రైలు ప్రమాదం.. అరకు పర్యాటకులకు నిరాశ

అల్లూరి సీతారామ రాజు జిల్లాలో తీవ్ర సంఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కేకే లైన్ పై కొండచరియలు విరిగిపడి, ట్రాక్ పై బండరాళ్లు జారిపడ్డాయి. ఈ ఘటన కారణంగా కొత్తవలస-కిరండూల్ మార్గంలో ...

నేడు గిరిజ‌న గ్రామాల్లో రోడ్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన

నేడు గిరిజ‌న గ్రామాల్లో రోడ్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన

ఏపీలో అభివృద్ధి ల‌క్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు (శుక్రవారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో గిరిజన ...

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచ‌న‌

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచ‌న‌

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 24 గంటల్లో ఇది ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్ప‌పీడ‌నం కార‌ణంగా రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో భారీ ...

రాష్ట్రంలో 3.20 లక్షల దొంగ పింఛన్లు.. స్పీక‌ర్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో దొంగ పెన్షన్లకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయ‌ని, 3.20 లక్షల మంది దొంగ పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం నిర్ధారించిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. గత మూడు రోజులుగా దొంగ పెన్షన్లపై దృష్టి ...

అనంత‌లో ద‌ళారులపై తిర‌గ‌బ‌డ్డ కంది రైతులు

అనంత‌లో ద‌ళారులపై తిర‌గ‌బ‌డ్డ కంది రైతులు

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాలలో ద‌ళారులు, హ‌మాలీల‌పై రైతులు తిర‌గ‌బ‌డ్డారు. ఆరుగాలం క‌ష్టించి పండించిన పంట‌ను అమ్ముకునే స‌మ‌యంలో తూకాల్లో వ్య‌త్యాసం ఏర్ప‌డ‌డం ఇందుకు కార‌ణం. చాబాల‌లో కంది రైతులు దళారులు, ...

చంద్ర‌బాబు 'విజ‌న్ 2047'పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు ‘విజ‌న్ 2047’పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న మోసాలు, కుంభకోణాలను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆక్షేపించారు. “చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నమ్మినట్లే. ఆయన ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా వంటి అవినీతి కుంభకోణాలకు ...

అమరావతి నిర్మాణం పునఃప్రారంభం.. టెండర్లకు ముహూర్తం ఖరారు!

అమరావతి నిర్మాణం పునఃప్రారంభం.. టెండర్లకు ముహూర్తం ఖరారు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తోంది. రాజధాని నిర్మాణ పనులకు జనవరిలో శ్రీకారం చుట్టేందుకు టెండర్ల ప్రక్రియను డిసెంబరు 23 నుంచి ప్రారంభిస్తున్నట్లు ...