ఏపీ పాలిటిక్స్

ప్రకాశం జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

ప్రకాశం జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

ప్రకాశం జిల్లా స్వల్ప భూప్రకంపనలు ప్రజల్లో భయాందోళనకు గురిచేశాయి. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల ప‌రిధిలో శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ...

జగన్ పుట్టిన రోజు.. ఎక్స్‌ టాప్‌ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్

జగన్ పుట్టిన రోజు.. ఎక్స్‌ టాప్‌ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌ హోరెత్తాయి. రెండ్రోజులుగా జ‌గ‌న్ అభిమానులు “అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే జగనన్న” అంటూ సందడి చేయగా, ఈరోజు ...

ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప్ర‌యాణం ఎప్పుడంటే..

ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప్ర‌యాణం ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికే తమ నివేదికను సమర్పించగా, సంక్రాంతి ...

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వీట్ వార్నింగ్‌

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వీట్ వార్నింగ్‌

అభిమానుల‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో రోడ్ల నిర్మాణ ప‌నుల శంకుస్థాప‌న‌కు హాజ‌రైన ప‌వ‌న్‌.. గిరిజ‌నుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ప్ర‌సంగానికి అడ్డుత‌గులుతున్న అభిమానుల తీరుతో ...

డ్ర‌గ్స్‌, ఇప్ప‌టం కూల్చివేత‌లు అన్నీ అబ‌ద్ధాలే.. బాబు, ప‌వ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

డ్ర‌గ్స్‌, ఇప్ప‌టం కూల్చివేత‌లు అన్నీ అబ‌ద్ధాలే.. బాబు, ప‌వ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

వైసీపీ ప్రభుత్వంపై వదంతులు, అపోహలు సృష్టించేలా నిత్యం అసత్యాలను ప్రచారం చేయడం ద్వారానే కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ సీనియ‌ర్ నేత క‌నుమూరి ర‌విచంద్రారెడ్డి అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చంద్ర‌బాబు ...

జేపీపీలో ఐదుగురు తెలుగు ఎంపీలు.. వారు ఎవ‌రంటే..

JPCలో ఐదుగురు తెలుగు ఎంపీలు.. వారు ఎవ‌రంటే..

జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ (JPC) తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఎంపీల‌కు చోటు ద‌క్కింది. క‌మిటీలో రాజ్య‌స‌భ నుంచి 12 మంది ఎంపీల‌కు అవ‌కాశం ఇవ్వ‌గా, అందులో ఏపీ నుంచి వైసీపీ త‌ర‌ఫున విజ‌య‌సాయిరెడ్డి, ...

అది త‌ప్పుడు కేసే.. ఇప్పటం గ్రామ‌స్థుల పిటీష‌న్ కొట్టేసిన సుప్రీం

అది త‌ప్పుడు కేసే.. ఇప్పటం గ్రామ‌స్థుల పిటీష‌న్ కొట్టేసిన సుప్రీం

త‌మ ఇళ్ల‌ను కూల్చారంటే గ‌తంలో హ‌ల్‌చ‌ల్ చేసిన ఇప్పటం గ్రామస్థుల‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. గ్రామానికి చెందిన‌ 14 మంది తమ ఇళ్లను గ‌త వైసీపీ ప్ర‌భుత్వం కూల్చింద‌ని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ...

ప్రజల దృష్టి మళ్లించడానికి BJP ప్రయత్నాలు.. - షర్మిల

ప్రజల దృష్టి మళ్లించడానికి BJP ప్రయత్నాలు.. – షర్మిల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల బీజేపీపై కీలక ఆరోపణలు చేశారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ జాగ్రత్తగా ప్రయత్నిస్తోందని ...

లాకప్‌లో కోడి.. ఏ త‌ప్పు చేసిందో తెలుసా..?

లాకప్‌లో కోడి.. ఏ త‌ప్పు చేసిందో తెలుసా..?

సంక్రాంతి సీజన్‌లో కోడిపందాల ఆట ఆన‌వాయితీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. పందెం రాయుళ్ళు ఈ సమయంలో మరింత చురుకుగా ఉంటారు. కానీ, కోడిపందాలు చట్టవిరుద్ధమని పోలీసులు తేల్చి చెబుతున్నప్పటికీ, దొంగచాటుగా ఇలాంటి ...

పార్శిల్‌లో మృతదేహం, హెచ్చ‌రిక లేఖ‌.. ప‌శ్చిమ‌గోదావ‌రిలో క‌ల‌క‌లం

పార్శిల్‌లో మృతదేహం, హెచ్చ‌రిక లేఖ‌.. ప‌శ్చిమ‌గోదావ‌రిలో క‌ల‌క‌లం

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఒక ఇంటికి వచ్చిన పార్శిల్ స్థానికులను షాక్‌కు గురి చేసింది. సాగి తులసి అనే మహిళకు వచ్చిన ఈ పార్శిల్‌లో విద్యుత్ సామగ్రి ఉందని భావించగా, ...