ఏపీ పాలిటిక్స్
పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల సందర్భంగా తిరుమల కొండపై భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యింది. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు ...
కృష్ణా జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన తండ్రి వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మైనర్ బాలికపై రాజుపేటకు చెందిన నలుగురు యువకులు సామూహిక ...
క్రికెటర్ నితీష్కు వైఎస్ జగన్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సెంచరీ ...
తిరుమలలో నగదు రహిత చెల్లింపులు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల కోసం త్వరలో నగదు రహిత చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే తిరుమలలో ...
వైసీపీ ‘ఫీజురీయింబర్స్మెంట్’ ధర్నా జనవరి 29కి వాయిదా
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న వైసీపీ తలపెట్టిన ధర్నా వాయిదా పడింది. జనవరి 29న నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని వైసీపీ సీనియర్ నేత, ...
బన్నీ అరెస్టుపై మీడియా ప్రశ్న.. పవన్ స్ట్రాంగ్ రిప్లయ్
ఇటీవల తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేసిన విషయం హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపై పలువురు ప్రముఖులు స్పందించినప్పటికీ, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ...
సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. ఎన్ని అంటే..
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతికి ఇతర రాష్ట్రాల్లోని వారు కూడా తమ సొంత గ్రామాలకు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ...
నితీశ్ శతకానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నజరానా
ఆస్ట్రేలియాపై అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి రాష్ట్రం నుంచి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) అతనికి రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ...
లడ్డూ నాణ్యతపై TTD ఈవో కీలక ప్రకటన
తిరుమల లడ్డూ ప్రసాదం భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఎంతోమంది చాలా ఇష్టంగా తీసుకునే ప్రసాదం. తాజాగా TTD ఈవో శ్యామలరావు లడ్డూ తయారీపై స్పష్టతనిచ్చారు, భక్తుల సందేహాలను తొలగించారు. TTD ఈవో మాట్లాడుతూ.. ...















