ఏపీ పాలిటిక్స్

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం.. ఆల‌యాల‌కు పోటెత్తిన భ‌క్తులు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం.. ఆల‌యాల‌కు పోటెత్తిన భ‌క్తులు

వైకుంఠ ఏకాదశి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తెలుగు రాష్టాల్లోని ఆల‌యాల‌న్నీ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. తిరుమల, యాదగిరిగుట్ట‌, భద్రాచ‌లం, ద్వారకా తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. గోవింద నామస్మరణలతో తిరుమ‌ల ...

తొక్కిస‌లాట‌కు బాబు స‌హా వారంతా బాధ్యులే.. – జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

తొక్కిస‌లాట‌కు బాబు స‌హా వారంతా బాధ్యులే.. – జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

కూట‌మి ప్ర‌భుత్వం తిరుమల ప్రతిష్ట‌ను దిగజార్చేలా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని, దేవుడంటే భ‌యం, భ‌క్తి లేని చంద్ర‌బాబు.. స్వామివారి లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేయించాడ‌ని, ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌తో భక్తుల ప్రాణాలకే ప్రమాదం కలిగే సంఘటనలు ...

పోలీసుల తీరుపై జ‌గ‌న్ అస‌హ‌నం.. కారు దిగి రోడ్డుపై న‌డుచుకుంటూ..

పోలీసుల తీరుపై జ‌గ‌న్ అస‌హ‌నం.. కారు దిగి రోడ్డుపై న‌డుచుకుంటూ..

శ్రీ‌వారి ద‌ర్శనం కోసం వ‌చ్చి తొక్కిస‌లాట‌లో మృతిచెందిన భ‌క్తుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు తిరుప‌తికి చేరుకున్న వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు పోలీసులు తీవ్ర ఆటంకం సృష్టించారు. తిరుప‌తి చేరుకున్న జ‌గ‌న్.. ...

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు - సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. డీఎస్పీ ర‌మ‌ణ‌పై వేటు – సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

తిరుపతిలో తొక్కిసలాట బాధితుల‌ను ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించారు. అమ‌రావ‌తి నుంచి తిరుప‌తి చేరుకున్న చంద్ర‌బాబు ముందుగా తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌ని టీటీడీ చైర్మ‌న్‌, ...

తొక్కిస‌లాట పాపం ఈ ఐదుగురిదేనా..?

తొక్కిస‌లాట పాపం ఈ ఐదుగురిదేనా..?

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన భ‌క్తులు దుర్మ‌ర‌ణం చెంద‌డం దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటే అంతా మంచే జ‌రుగుతుంద‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. ...

తిరుప‌తి తొక్కిసలాట.. ప‌వ‌న్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుప‌తి తొక్కిసలాట.. ప‌వ‌న్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు భక్తుల మరణానికి దారితీసిన ఈ ఘటనపై ప్రభుత్వం, టీటీడీ, పోలీసులు తప్పుదారులు తొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. సంధ్య ...

తొక్కిసలాట ఘ‌ట‌న‌.. టీటీడీకి మ‌ద్ద‌తుగా చింతామోహన్ వ్యాఖ్య‌లు

తొక్కిసలాట ఘ‌ట‌న‌.. టీటీడీకి మ‌ద్ద‌తుగా చింతామోహన్ వ్యాఖ్య‌లు

వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఘటనపై టీటీడీ వైఫల్యం ...

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

కాసేప‌ట్లో తిరుప‌తికి వైఎస్ జ‌గ‌న్‌.. బాధితులకు పరామర్శ

తిరుపతిలో వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల కార‌ణంగా జ‌రిగిన‌ తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 ...

తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన తిరుపతి న‌గ‌రంలో జ‌రిగిన ఘోర దుర్ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము స్పందించారు. వైకుంఠ ద‌ర్శ‌న టోకెన్ల‌ జారీ కేంద్రాల వద్ద జ‌రిగిన తొక్కిసలాట ఘటనపై ఆమె విచారం ...

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోర తొక్కిసలాట జరిగి భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం ...