ఏపీ పాలిటిక్స్

ఒక్క ఇంటి ప‌ట్టా ర‌ద్దు చేసినా ఊరుకోం.. ప్ర‌భుత్వానికి సుధాక‌ర్ బాబు హెచ్చ‌రిక‌

ఒక్క ఇంటి ప‌ట్టా ర‌ద్దు చేసినా ఊరుకోం.. ప్ర‌భుత్వానికి సుధాక‌ర్ బాబు హెచ్చ‌రిక‌

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేసే హక్కు చంద్రబాబుకు లేదని వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాక‌ర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన పట్టాలను రద్దు ...

'స్వచ్ఛంద్ర - స్వర్ణాంధ్ర'.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీల‌క వ్యాఖ్య‌లు

‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం చేప‌ట్టామ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమాలు ...

మ‌రో ద‌ళిత ఎమ్మెల్యేపై వేటుకు వేళాయనా?..

మ‌రో ద‌ళిత ఎమ్మెల్యేపై వేటుకు వేళాయనా?..

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలిపై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ సీరియస్‌గా ఉంది. త‌న చ‌ర్య‌ల‌తో పార్టీకి త‌ల‌నొప్పిగా త‌యారైన శ్రీ‌నివాస్‌కు హైక‌మాండ్ నుంచి పిలుపు అందింది. సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ...

కూట‌మి ప్ర‌భుత్వంలో 'డిప్యూటీ సీఎం' కాక‌!

కూట‌మి ప్ర‌భుత్వంలో ‘డిప్యూటీ సీఎం’ కాక‌!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కాక మొద‌లైంది. డిప్యూటీ సీఎం పదవి కోసం నేతల డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి. ఇప్ప‌టికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ పదవి చేపట్టగా, ఇప్పుడు టీడీపీ ...

అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదు - వైఎస్ షర్మిల

అమిత్ షాకు ఏపీలో అడుగుపెట్టే హక్కు లేదు – వైఎస్ షర్మిల

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని, అంబేద్క‌ర్‌ను అవ‌మానించిన వ్య‌క్తికి ఏపీలో అడుగుపెట్టే హ‌క్కు లేద‌ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం ...

మంత్రి అచ్చెన్న అన్నకు కీల‌క‌ పోస్టింగ్.. ప్రభుత్వ వ్యూహం ఏంటి?

మంత్రి అచ్చెన్న అన్నకు కీల‌క‌ పోస్టింగ్.. ప్రభుత్వ వ్యూహం ఏంటి?

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న ప్రభాకర్‌కు విశాఖపట్నం కేంద్రంగా కీలకమైన పోస్టింగ్‌ను కూట‌మి ప్రభుత్వం క‌ట్ట‌బెట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ వ్యాపార సంస్థలపై ...

జేసీ ప్రభాకర్‌డ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు

జేసీ ప్రభాకర్‌డ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు

ఇటీవ‌ల బీజేపీ మ‌హిళా నేత‌ల‌పై టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విష‌యం తెలిసిందే. కాగా, జేసీ వ్యాఖ్య‌ల‌పై స్ట్రాంగ్ రిప్ల‌య్ ఇచ్చిన సినీ నటి ...

మాంసాహారంతో భ‌క్తులు.. తిరుమల కొండపై అపచారం

మాంసాహారంతో భ‌క్తులు.. తిరుమల కొండపై అపచారం

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన తిరుమల కొండపై మాంసాహారం క‌ల‌క‌లం రేపింది. త‌మిళ‌నాడుకు చెందిన భ‌క్తులు 18 మంది బృందం గా వచ్చి మాంసాహారం తినడంపై వివాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కొంతమంది ...

మ‌రోసారి పిఠాపురం పర్యటనకు పవన్ కల్యాణ్

మ‌రోసారి పిఠాపురం పర్యటనకు పవన్ కల్యాణ్

ఈనెల 24వ తేదీన జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ...

ఎన్టీఆర్ మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి నంద‌మూరి లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. “నా భర్త ఎన్టీఆర్ ఎలా చనిపోయారో నాకు తెలుసు. ఆయన ...