ఏపీ పాలిటిక్స్

రాయ‌చోటిలో దారుణం.. బాలిక‌ను గర్భవతిని చేసి అబార్షన్ చేయించి..

రాయ‌చోటిలో దారుణం.. బాలిక‌ను గర్భవతిని చేసి అబార్షన్ చేయించి..

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ బాలిక‌పై దారుణమైన ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీ నివారణ మందుల కోసం ఆసుపత్రికి వెళ్ళే బాలికను ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ విష‌యం తెలిసి ...

కేంద్ర‌మంత్రిపై నోరుపారేసుకున్న మంత్రి లోకేశ్‌

కేంద్ర‌మంత్రిని అలా సంబోధిస్తారా..? లోకేశ్ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం

దావోస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామిక వేత్త‌ల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బృందం స‌మావేశ‌మైంది. ఈ స‌మావేశం ఆద్యంతం రాజ‌కీయ పార్టీ మీటింగ్‌లా జ‌రిగింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ.. అందులో మంత్రి లోకేశ్ ప్ర‌సంగంలో ...

కీల‌క మీటింగ్‌లో ఆన్‌లైన్‌లో పేకాట‌.. వీడియో వైర‌ల్‌

కీల‌క మీటింగ్‌లో ఆన్‌లైన్‌లో పేకాట‌.. వీడియో వైర‌ల్‌

కీల‌క‌మైన స‌మావేశంలో ఉన్న‌త స్థాయి అధికారి సెల్‌ఫోన్‌లో పేకాట ఆడుతూ కాల‌క్షేపం చేసిన ఘ‌ట‌న వైర‌ల్‌గా మారింది. అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై ఏక‌స‌భ్య క‌మిష‌న్ చైర్మ‌న్ రాజీవ్ రంజ‌న్ ...

కాలేజీ ఫీజు క‌ట్ట‌లేద‌ని విద్యార్థిని అర్ధ‌రాత్రి గెంటేశారు

కాలేజీ ఫీజు క‌ట్ట‌లేద‌ని విద్యార్థిని అర్ధ‌రాత్రి గెంటేశారు

విజయవాడ సమీపంలోని గోసాల శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థి గౌతమ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫీజు బాకీ ఉన్న కారణంగా కళాశాల యాజమాన్యం అర్ధ‌రాత్రి అతడిని బయటకు పంపించేసింది. దీంతో విద్యార్థి, అతని ...

పింఛ‌న్ల అన‌ర్హ‌త‌.. ఇప్పుడు దివ్యాంగుల వంతు

పింఛ‌న్ల అన‌ర్హ‌త‌.. ఇప్పుడు దివ్యాంగుల వంతు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల‌ పెన్షనర్లలో అనర్హులను తొలగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు లేదా చేతులు దెబ్బతినివారికి ప్రస్తుతం ఇచ్చే రూ. 6,000 పెన్షన్ కోసం అర్హత పరీక్షలు ...

దావోస్ ప‌ర్య‌ట‌న‌.. 'చంద్ర‌బాబు గ‌తం గుర్తులు' వైర‌ల్‌

దావోస్ ప‌ర్య‌ట‌న‌.. ‘చంద్ర‌బాబు గ‌తం గుర్తులు’ వైర‌ల్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా, యువ‌త‌కు ఉపాధి ధ్యేయంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని బృందం స్విట్జ‌ర్లాండ్ దేశంలోని దావోస్ న‌గ‌రానికి బ‌య‌ల్దేరింది. ఈ నేప‌థ్యంలో గ‌తంలో చంద్ర‌బాబు దావోస్‌లో ప‌ర్య‌టించిన ...

బాబు దావోస్ ప‌ర్య‌ట‌న ప్ర‌చార ఆర్భాట‌మే.. - వైసీపీ నేత పుత్తా

బాబు దావోస్ ప‌ర్య‌ట‌న ప్ర‌చార ఆర్భాట‌మే.. – వైసీపీ నేత పుత్తా

ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌ పర్యటనపై వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు నాలుగుసార్లు దావోస్ వెళ్లినా ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, గ‌త ...

కాబోయే సీఎం లోకేశ్‌.. - బాబు స‌మ‌క్షంలో టీజీ భ‌ర‌త్ వ్యాఖ్య‌

కాబోయే సీఎం లోకేశ్‌.. – బాబు స‌మ‌క్షంలో టీజీ భ‌ర‌త్ వ్యాఖ్య‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ప‌ద‌వి విష‌యంలో రాజ‌కీయ‌ ర‌గ‌డ కొన‌సాగుతుండ‌గా.. ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దావోస్ ప‌ర్య‌ట‌న కోసం సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో కేంద్ర‌మంత్రి ...

'ఆంధ్రాపాడ్‌క్యాస్ట‌ర్' ఫ్యామిలీని టార్గెట్ చేశారా? నిజ‌మేంటి?

‘ఆంధ్రాపాడ్‌క్యాస్ట‌ర్’ ఫ్యామిలీని టార్గెట్ చేశారా? కార‌ణ‌మేంటి?

ఆంధ్ర రాజ‌కీయాల‌పై త‌న‌దైన శైలిలో విశ్లేష‌ణ‌లు చేస్తున్న ఆంధ్రాపాడ్‌క్యాస్ట‌ర్ విజ‌య్ కేస‌రి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. విజ‌య్ కేస‌రి ఫ్యామిలీ నిర్వ‌హించే బిజినెస్‌పై దుష్ప్ర‌చారం మొద‌లుపెట్టేశారు. ఇటీవ‌ల కాలంలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి ...

లోకేష్ ఎఫెక్ట్.. పవన్‌ను సీఎం చేయాలంటూ జనసేన డిమాండ్

లోకేష్ ఎఫెక్ట్.. పవన్‌ను సీఎం చేయాలంటూ జనసేన డిమాండ్

ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కూట‌మిలోని టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం మరోసారి పెల్లుబికింది. త‌మ మూడో త‌రం నాయ‌కుడు నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ నేతలు చేసిన ...