ఏపీ పాలిటిక్స్
అటవీశాఖలో మార్పులపై పవన్ కళ్యాణ్ దృష్టి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అటవీ భూముల పరిరక్షణ, ఎర్రచందనం అక్రమ రవాణా నివారణ, మరియు అటవీ ఉత్పత్తుల ఆదాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టి ...
టీడీపీలో వర్గ విభేదాలు.. గుంటూరులో ఉద్రిక్తత
టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వర్గ విభేదాలు మరింత తీవ్రం అయ్యాయి. భగత్ సింగ్ జయంతి సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ మరియు డివిజన్ స్థాయి నాయకుల మధ్య వాగ్వాదం ...
సక్సెస్ఫుల్గా ఆ నింద కూడా వైసీపీపై నెట్టేశారుగా..
అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలు పూర్తి కావొస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పరిపాలన అంటే ఏంటో చూపిస్తామని, అనుభవంతో అన్నింటినీ చక్కదిద్దుతామని ఆర్భాటంగా మూడు పార్టీల కూటమి ...
పిల్లలు ఎండలో ఉన్నా పర్లేదా..? స్కూల్లో లోకేశ్ బర్త్ డే వీడియో వైరల్
సీఎం చంద్రబాబు కుమారుడు, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బర్త్ డే వేడుకలు ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం జెడ్పీ బాలుర ...
నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. .. వీడియో
అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ జరుగుతున్న సమయంలో చరణ్ అకస్మాత్తుగా బయటకు వచ్చి, ...
ఏపీ నూతన డీజీపీ ఖరారు.. ఆయనవైపే చంద్రబాబు మొగ్గు
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీని ప్రభుత్వం ఖరారు చేసింది. ఉత్తర్వులు ఇవ్వడమే తరువాయి. ప్రస్తుతమున్న డీజీపీ ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన హరీష్కుమార్ గుప్తాను డీజీపీగా ...
మహారాష్ట్రకు జిందాల్.. ఏపీకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు లాస్
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఏపీని విడిచి మహారాష్ట్రకు తరలిపోయింది. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉర్రూతలూగిన ఈ ప్రముఖ సంస్థ ఇప్పుడు ఏపీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. మహారాష్ట్ర, తెలంగాణలో ...
కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా.. యువతి మృతి, 18 మందికి గాయాలు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తాపడి విశాఖపట్టణానికి చెందిన యువతి మృతిచెందగా, మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ...
‘తిరుపతి తొక్కిసలాట’పై న్యాయ విచారణ.. భక్తుల అసంతృప్తి
తిరుపతి తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిషన్ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు ...
కర్నూల్లో భారీ అగ్ని ప్రమాదం.. పత్తిమిల్లు దగ్ధం, రూ. 8.8 కోట్ల నష్టం
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో షార్ట్ సర్కూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పత్తి, పత్తి బేళ్లు, మరియు పత్తి ...















