ఏపీ పాలిటిక్స్
భూమన అభినయ్ వినూత్న ప్రచారం.. వెబ్పేజీ వైరల్
కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తికావడంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి మొదలైంది. పెన్షన్, దీపం మినహా ...
వీరయ్య చౌదరిని చంపింది దేవేంద్రనాథ్ చౌదరి..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరయ్య చౌదరి ఒంట్లో ఏకంగా 40కి పైగా కత్తిపోట్లు దింపింది ...
నిద్రలోనే ఎలుకల దాడి.. వసతిగృహంలో దారుణ ఘటన
అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల వసతిగృహంలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్లో రాత్రి సమయంలో నిద్రలో ఉన్న విద్యార్థినులపై ఎలుకలు దాడి చేయడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ...
”ఏమండోయ్ నాని గారూ.. చెప్పండోయ్ చిన్ని గారూ”
కేశినేని బ్రదర్స్ (Keshineni Brothers) మధ్య చిల్డ్ వాటర్ బాటిల్ పెట్టినా సెకన్ గ్యాప్లో హీట్ అయ్యేలా తయారైంది వాతావరణం. బెజవాడ బ్రదర్స్ (Bejawada Brothers) రగడ సవాళ్లు దాటి.. లీగల్ నోటీసుల ...
వీరయ్య చౌదరి హత్య వెనుక సంచలన విషయాలు!
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) క్రియాశీలక నాయకుడు వీరయ్య చౌదరి (Veerayya Chowdary) హత్య ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆఫీస్లో ఉన్న వ్యక్తిని ముసుగేసుకొని వచ్చిన దుండగులు ...
విజయవాడలో 10 మంది అనుమానితులపై నిఘా
విజయవాడ (Vijayawada) లో ఉగ్రవాద (Terrorism) అనుమానితుల (Suspects) కదలికలపై (Movements) పోలీసులు (Police) తీవ్ర నిఘా పెట్టారు. రెండు నెలల క్రితం కేంద్ర నిఘావర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు, సిమి (Students ...
తోలుతీస్తాం.. కూటమికి వైఎస్ జగన్ వార్నింగ్
ప్రొద్దుటూరు, వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో (Local Body By-Elections) విజయం సాధించిన వైసీపీ (YSR Congress Party – YSRCP) నేతలతో ...
నల్లమల ఘాట్ రోడ్డు.. దెయ్యాల మలుపు వద్ద ప్రమాదం
నంద్యాల జిల్లా(Nandyal District)లోని శ్రీశైలం(Srisailam) సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. నల్లమల (Nallamala) ఘాట్ రోడ్డులో మలుపు వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి కొండను ఢీకొట్టి ...
‘సంపద నిల్.. అప్పులు ఫుల్’.. – కూటమిపై బుగ్గన సెటైర్లు
వైసీపీ నేత, ఏపీ మాజీ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) మరోసారి కూటమి ప్రభుత్వం (Coalition Government)పై సెటైర్లు వేశారు. ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తా.. పేదలందరికీ ...
తిరుమలలో హై అలర్ట్.. ముమ్మరంగా తనిఖీలు
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ (Pahalgam) ప్రాంతంలో ఉగ్రవాదులు (Terrorists) పర్యాటకులను (Tourists) లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 27 మంది భారతీయులు (Indians), ఒక నేపాల్ పర్యాటకుడు మృతి చెందారు. ...















