ఏపీ పాలిటిక్స్
అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి
నంద్యాల జిల్లా (Nandyala district) కొత్తపల్లి మండలం సింగరాజుపల్లె (Singarajupalle) గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పెద్దపులి (Tiger) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన (Died) ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింగరాజుపల్లె ...
మేడే రోజు.. కాంగ్రెస్ పథకాన్ని పొగిడిన పవన్
ఏపీ పంచాయతీ రాజ్ శాఖ (AP Panchayati Raj Department) ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (International Labour Day Celebrations) ఘనంగా నిర్వహించారు. మంగళగిరి సి.కె.కన్వెన్షన్ హాలులో (CK Convention Hall) ...
అప్పటి నుంచి అపశృతులు, దుర్ఘటనలే.. – వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సింహాచలం దుర్ఘటనకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత అని, ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ...
హోటల్లోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి
అతివేగంతో అదుపుతప్పిన కారు (Car) ఓ హోటల్ (Hotel)లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు దుర్మరణం చెందారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు (Potti Sriramulu Nellore) జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ విషాద ...
‘నా చావు కోరుకుంటున్నారు..’ – జనసేన ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
కొంతమంది నాయకులు తన చావును కోరుకుంటున్నారని, తాను చనిపోతే బై ఎలక్షన్స్ (by-Elections) వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారని జనసేన పార్టీ ఎమ్మెల్యే (Janasena Party MLA) బొల్లిశెట్టి శ్రీనివాస్ (Bollishetti ...
ఇంకోసారి ఇలాంటి ఘటన జరగకూడదు – సీఎం చంద్రబాబు
సింహాచలం ఆలయం (Simhachalam Temple) లో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పందించారు. ఈ ఘటనపై ఉండవల్లి (Undavalli) నివాసంలో ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష (Review) నిర్వహించిన ఆయన, ఘటన వెనుక ...
చందనోత్సవంలో అపశృతి.. విశాఖకు వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనకు సిద్ధమయ్యారు. ...
సింహాచలం విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు భక్తులు మృతి
విశాఖపట్నం (Visakhapatnam) లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం (Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple) లో చందనోత్సవ (Chandanotsavam) సందర్భంగా జరిగిన విషాద ...
సింహాచలం ఘటనపై జగన్ సీరియస్
విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) సింహాచలం (Simhachalam) శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (Sri Varaha Lakshmi Narasimha Swamy Temple) లో జరిగిన దుర్ఘటనపై వైసీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ ...
సింహాచలం చందనోత్సవంలో విషాదం.. గోడ కూలి భక్తులు మృతి
విశాఖపట్నం (Visakhapatnam) సమీపంలోని సింహాచలం అప్పన్న స్వామి (Simhachalam Appanna Swamy) చందనోత్సవం (Chandanotsavam) విషాదంగా మారింది. స్వామివారి నిజరూప దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అయితే మంగళవారం అర్ధరాత్రి తర్వాత ...















