News Wire
-
01
ఏపీలో లొంగిపోయిన మావోయిస్టులు
పోలవరం ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోలు. హిడ్మా ప్రధాన అనుచరురాలు ముచ్చిక మంగి సహా మరో ఇద్దరు లొంగుబాటు
-
02
భారతీయుల కోసం టోల్ ఫ్రీ నంబర్
నేపాల్లో గల్లంతు అయిన భారతీయుల కోసం ఎమర్జెన్సీ నెంబర్లు. +977 985 131 6807, +977 970 910 7500
-
03
నేపాల్ వరదలతో బీహార్ సీఎం మీటింగ్
నేపాల్ నుంచి వరద నీరు బీహార్కు వచ్చే అవకాశం. ఈ నేపథ్యంలో జిల్లా అధికార్లు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం సామ్రాట్ చౌదరి
-
04
నేపాల్లో మెరుపు వరద బీభత్సం
వరద బీభత్సానికి 8 మంది మృతి. 400 మందికి పైగా టూరిస్టులు గల్లంతు. వారిలో 100 మంది ఇండియన్స్ మృతుల సంఖ్య పెరిగే అవకాశం
-
05
ఘోర రోడ్డు ప్రమాదం
కోదాడలోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. అభి బస్సులోని ఆరుగురు మృతి. ఏడుగురి పరిస్థితి విషమం.
-
06
కాసేపట్లో వైఎస్ జగన్ ప్రెస్మీట్
నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రెస్మీట్
-
07
సమ్మెను విరమించిన జూడాలు
సమ్మె విరమిస్తున్నట్లు హైకోర్టుకు తెలిపిన జూనియర్ డాక్టర్లు. తమ డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థన
-
08
ప్రభుత్వంతో చర్చలు విఫలం
చంద్రబాబు ప్రభుత్వంతో జరిపిన జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలం. నేడు 16వ రోజు కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె
-
09
నేడు సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్పై విచారణ
వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లో కంటెంట్ను తొలగించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్. విచారణ జరపనున్న సుప్రీంకోర్టు
-
10
నేడు వైసీపీ కీలక సమావేశం
పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ప్రధాన కార్యదర్శులతో వైఎస్ జగన్ భేటీ. ప్రజా సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ






