Telugu Feed

నేడు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ

నేడు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 21న ...

సంక్రాంతి సెల‌వుల‌పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

సంక్రాంతి సెల‌వుల‌పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎంత ఘ‌నంగా జ‌రుపుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. భోగి మంట‌లు, కోళ్ల పందేలు ఆ సంద‌డే వేరు. సంక్రాంతి వ‌చ్చిందంటే చాలు ప్రతి సంవత్సరం హైదరాబాద్‌తో పాటు ...

ఇజ్రాయెల్‌ బాంబు దాడి.. తృటిలో త‌ప్పించుకున్న WHO చీఫ్‌ టెడ్రోస్‌

ఇజ్రాయెల్‌ బాంబు దాడి.. తృటిలో త‌ప్పించుకున్న WHO చీఫ్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గ్యాబ్రియాసిస్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ షాకింగ్‌ ఘటన యెమెన్‌లో జరిగింది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడి నేపథ్యంలో, సనాలోని అంతర్జాతీయ ...

భారత్-ఆసిస్‌ నాలుగో టెస్ట్‌.. న‌ల్ల బ్యాడ్జీల‌తో బ‌రిలోకి టీమిండియా

భారత్-ఆసిస్‌ నాలుగో టెస్ట్‌.. న‌ల్ల బ్యాడ్జీల‌తో బ‌రిలోకి టీమిండియా

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఉత్కంఠభరిత పోరాటం కొనసాగిస్తున్నాయి. ఈ మ్యాచ్ సిరీస్‌లోని నిర్ణయాత్మకమైనదిగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో స్థానం కోసం ...

ఏపీలో బీసీ మహిళలు, యువతకు కొత్త అవకాశం!

ఏపీలో బీసీ మహిళలు, యువతకు ఉపాధి అవకాశం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ (Backward Classes) మరియు ఈబీసీ (Economically Backward Classes) మహిళలు, యువత కోసం ప్రత్యేక స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం కింద దాదాపు 80,000 మంది ...

నేడు వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు

నేడు వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూట‌మి ప్ర‌భుత్వ విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున‌ చేపడుతోంది. అధినేత వైఎస్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు అన్ని జిల్లాలు, నియోజకవర్గ ...

మ‌న్మోహ‌న్‌సింగ్‌కు తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల నివాళి

మ‌న్మోహ‌న్‌సింగ్‌కు తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల నివాళి

దేశ మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మృతిప‌ట్ల యావ‌త్ భార‌త‌దేశం దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తోంది. దేశం ఒక గొప్ప ఆర్థిక వేత్త‌ను కోల్పోయింద‌ని భావిస్తోంది. నిన్న రాత్రి తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో ...

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి కార‌ణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెల‌వు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ...

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌

భార‌త‌దేశ మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ (92) క‌న్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయ‌న‌, చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. కొంత‌కాలంగా మ‌న్మోహ‌న్ సింగ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. మ‌న్మోహ‌న్ సింగ్ చ‌నిపోయిన‌ట్లుగా ...

అల్లు అర్జున్ పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా?`

అల్లు అర్జున్ పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా?`

ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్తపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ పుష్ప‌2 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయారన్న కారణంతో ...