Telugu Feed

మ‌రోసారి పిఠాపురం పర్యటనకు పవన్ కల్యాణ్

మ‌రోసారి పిఠాపురం పర్యటనకు పవన్ కల్యాణ్

ఈనెల 24వ తేదీన జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ...

ముడా స్కామ్‌లో కొత్త మలుపు.. సీఎం సిద్ధరామయ్య సతీమణి ఆస్తులపై ఈడీ చర్య

ముడా స్కామ్‌లో కొత్త మలుపు.. సీఎం సిద్ధరామయ్య సతీమణి ఆస్తులపై ఈడీ చర్య

కర్ణాటక రాష్ట్రంలో సంచలనం రేపిన మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం, సీఎం సిద్ధరామయ్య ...

ఎన్టీఆర్ మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి నంద‌మూరి లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. “నా భర్త ఎన్టీఆర్ ఎలా చనిపోయారో నాకు తెలుసు. ఆయన ...

నేడు, రేపు ఏపీలో కేంద్ర‌మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న‌

నేడు, రేపు ఏపీలో కేంద్ర‌మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న‌

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యటనకు రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అమిత్ ...

ఐపీఎస్ సునీల్ కుమార్‌పై విచారణకు ఆదేశం

ఐపీఎస్ సునీల్ కుమార్‌పై విచారణకు ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై ఆధికార దుర్వినియోగం ఆరోపణలతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచారణ ...

విశ్వనాథన్ ఆనంద్‌పై మాగ్నస్ కార్ల్‌స‌న్ సంచలన ఆరోపణలు

విశ్వనాథన్ ఆనంద్‌పై మాగ్నస్ కార్ల్‌స‌న్ సంచలన ఆరోపణలు

భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌పై నార్వే స్టార్ మాగ్నస్ కార్ల్‌స‌న్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా జీన్స్ ప్యాంట్ వివాదంలో తనను టోర్నీ ...

ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం

ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం

టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో ఇటీవల ఆయన నిశ్చితార్థం జరిగింది. సహచర క్రికెటర్లు, అభిమానులు రింకూ మరియు ...

ఒబామా దంపతుల విడాకుల వార్తలపై క్లారిటీ

ఒబామా దంపతుల విడాకుల వార్తలపై క్లారిటీ

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారనే ఊహాగానాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వార్తలపై మిషెల్ టీమ్ స్పష్టతనిచ్చింది. విడాకుల వార్తలు పూర్తిగా నిరాధారమని, అవి వాస్తవం కాదని ...

ఆధార్ ఉంటేనే ‘హలో’ అనగలం.. మోదీ స‌ర్కార్ కొత్త రూల్స్‌

ఆధార్ ఉంటేనే ‘హలో’ అనగలం.. మోదీ స‌ర్కార్ కొత్త రూల్స్‌

సైబర్ నేరగాళ్ల మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సిమ్ కార్డులు కొనుగోలు చేయడంలో ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ నిబంధనలు జారీ చేసింది. సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు టెలికాం ...

వైజాగ్ స్టీల్‌.. వైసీపీ పోరాటంపై కేంద్ర‌మంత్రి ప్ర‌స్తావ‌న‌

‘వైజాగ్ స్టీల్‌’.. వైసీపీ పోరాటంపై కేంద్ర‌మంత్రి ప్ర‌స్తావ‌న‌

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీకి కేంద్ర ప్ర‌భుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రులు కుమార‌స్వామి, రామ్మోహ‌న్‌నాయుడు ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీకి మంత్రి రామ్మోహ‌న్‌నాయుడు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ...