Telugu Feed

భూకంపం బీభత్సం.. మయన్మార్‌లో 694 మంది మృతి

భూకంపం బీభత్సం.. మయన్మార్‌లో 694 మంది మృతి

మయన్మార్‌ (Myanmar) లో భూకంపం మృత్యు తాండవం సృష్టించింది. శుక్రవారం (నిన్న) సగైంగ్ (Sagaing) ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం మాండలే (Mandalay) నగరానికి సమీపంలో ఉండటంతో తీవ్రత ...

CSK vs RCB : 17 ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీ తొలి విజయం

CSK vs RCB : 17 ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీ తొలి విజయం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (Indian Premier League) 2025లో ఆర్సీబీ (RCB) కీల‌క విజ‌యాన్ని అందుకుంది. 17 ఏళ్ల త‌రువాత చెన్నై హోంగ్రౌండ్‌లో సీఎస్‌కే (CSK)పై ఆర్సీబీ విజ‌యం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ ...

జీడి తోటలో యువ‌తి అనుమానాస్పద మృతి

జీడి తోటలో యువ‌తి అనుమానాస్పద మృతి

విజయనగరం (Vizianagaram) జిల్లా సాలూరు (Salur) మండలంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.., కందులపథం పంచాయతీ చిన్నవలస (Chinnavalasa) గ్రామానికి ...

పండగ వేళ అలిగిన‌ టీడీపీ జెండా.. బాబు సీరియ‌స్‌

పండగ వేళ అలిగిన‌ టీడీపీ జెండా.. బాబు సీరియ‌స్‌

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) 44వ ఆవిర్భావ దినోత్స‌వంలో వింత ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆవిర్భావం సంద‌ర్భంగా మంగ‌ళ‌గిరి (Mangalagiri) టీడీపీ ఆఫీస్‌లో ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం ...

ఫైబర్‌తో నిండిన 8 అద్భుతమైన కూరగాయలు.. మీ డైట్‌లో ఇవి ఉన్నాయా?

ఫైబర్‌తో నిండిన 8 అద్భుతమైన కూరగాయలు.. మీ డైట్‌లో ఇవి ఉన్నాయా?

ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, మంచి బ్యాక్టీరియాను పెంచడానికి తోడ్పడుతుంది. రోజువారీ ఆహారంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం వల్ల ...

భారీ ఎన్‌కౌంటర్‌.. 20 మంది మావోయిస్టుల మృతి

భారీ ఎన్‌కౌంటర్‌.. 20 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని సుక్మా జిల్లా (Sukma District)లో శనివారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌ (Encounter) లో 20 మంది మావోయిస్టులు ...

నాలుగు కేసుల‌కు రూ.2.86 కోట్లు.. లాథ్రాకు ఏపీ ప్ర‌భుత్వం భారీ చెల్లింపులు

నాలుగు కేసుల‌కు రూ.2.86 కోట్లు.. లూథ్రాకు ఏపీ ప్ర‌భుత్వం భారీ చెల్లింపులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వ ప్ర‌ముఖ న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రా (Siddharth Luthra) కు రూ.2.86 కోట్ల నిధులు విడుద‌ల చేసింది. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆయ‌న కేసులు వాదించినందుకు గానూ భారీ మొత్తంలో ...

బ్యాంకాక్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న‌ MLA కుటుంబం

బ్యాంకాక్‌లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న‌ MLA కుటుంబం

బ్యాంకాక్‌ (Bangkok) లో సంభవించిన భారీ భూకంపం (Earthquake) నుంచి తెలంగాణ (Telangana) రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ (Raj Thakur) కుటుంబం (Family) తృటిలో ప్రాణాలు దక్కించుకుంది. ఆయన భార్య, కూతురు, ...

Dreams on the Brink.. A Crisis in Andhra Pradesh’s Education System 

Dreams on the Brink.. A Crisis in Andhra Pradesh’s Education System 

Across the vibrant towns and serene villages of Andhra Pradesh, education holds the promise of a brighter tomorrow for millions of students. This year, ...

వ‌ర్మ‌ కావాలంటున్న పిఠాపురం ప్ర‌జ‌లు.. వీడియో వైర‌ల్

వ‌ర్మ‌ కావాలంటున్న పిఠాపురం ప్ర‌జ‌లు.. వీడియో వైర‌ల్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కూటమి పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) కు సీటు త్యాగం చేసిన టీడీపీ ...