
Telugu Feed
శంషాబాద్ నుంచి హనోయ్కు డైరెక్ట్ సర్వీస్
హైదరాబాద్కు చెందిన రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇకపై వియత్నాం రాజధాని హనోయ్ వరకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ కొత్త అంతర్జాతీయ రూట్ను జీఎంఆర్ (GMR) అధీనంలో ఉన్న ...
సీఎం రేవంత్ బెంగళూరు పర్యటన రద్దు.. కారణం ఇదే!
తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన బెంగళూరు (Bengaluru) పర్యటనను రద్దు చేసుకున్నారు. నిర్ణిత షెడ్యూల్ ప్రకారం ఆయన కాంక్లేవ్ (Conclave) కార్యక్రమానికి హాజరుకావాల్సిన సమయంలో భారత్-పాక్ మధ్య ...
ఐపీఎల్ రీషెడ్యూల్ పై క్లారిటీ..! మిగిలిన మ్యాచ్లు అప్పుడే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 18వ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన (Postponed) విషయం తెలిసిందే. భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ (BCCI) ...
సమంత బ్యానర్లో ఓ హర్రర్ కామెడీ హిట్
హీరోయిన్ సమంత (Samantha) నిర్మాణంలో తెరకెక్కిన హర్రర్ కామెడీ (Horror Comedy) చిత్రం ‘శుభం’ (Shubham) శుక్రవారం థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ప్రవీణ్ కాండ్రేగుల (Praveen Kandregula) ...
ఏడుగురు జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భద్రతా బలగాలు (BSF) చేపట్టిన కీలక ‘కౌంటర్-ఇన్ఫిల్ట్రేషన్ ఆపరేషన్’ (Counter-Infiltration Operation)లో ఏడుగురు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. వీరంతా పాకిస్తాన్ ఉగ్రవాద ...
భారత్-పాక్ యుద్ధం.. తెలుగు జవాన్ వీర మరణం
భారత్- పాకిస్తాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ, సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ సైన్యం తరచూ కాల్పులకు తెగబడుతుండగా, భారత సైన్యం వారికి దీటుగా ...
అంధకారంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ.. పరీక్షలపై ప్రభావం?
ఇడుపులపాయ (Idupulapaya) ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థులు (Students) తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా PUC-1 విద్యార్థులు పరీక్షల (Exams) సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఈదురుగాలులతో ...
కుప్ప కూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు
భారత్-పాక్ సరిహద్దు (India-Pakistan border) వద్ద వాతావరణం యుద్ధమయం అవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా, భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)” తరువాత పాకిస్తాన్ ...















పాక్పై విజయశాంతి ట్వీట్.. నెటిజన్లు ఆగ్రహం
భారత్-పాక్ సరిహద్దుల్లో (India-Pakistan border) ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ (Congress MLC) విజయశాంతి (Vijayashanti) చేసిన ట్వీట్ (Tweet) రాజకీయంగా పెను చర్చకు దారి తీసింది. పాకిస్తాన్పై ఘాటు వ్యాఖ్యలు ...