
Telugu Feed
పిఠాపురంలో దళిత మహిళలపై దాడి
కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళిత మహిళలపై దారుణ దాడి జరిగింది. భూవివాదం నేపథ్యంగా ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. జ్యోతుల శివప్రసాద్, వీరబాబు ...
మరో ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల్లోనే హైవేపై దగ్ధం
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరుగుతున్న బస్సు ప్రమాదాలను ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ తరువాత చేవెళ్ల బస్సు ప్రమాదం అందరినీ భయభ్రాంతులకు ...
ఢిల్లీ పేలుడుపై ప్రధాని ఆరా.. స్పాట్కు అమిత్ షా
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఎర్రకోట (Red Fort) కూడలిలో భారీ పేలుడు (Massive Explosion) చోటుచేసుకుంది. పేలుడు ధాటికి మృతదేహాలన్నీ గుర్తుపట్టలేని స్థితిలో ఛిద్రమయ్యాయి. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra ...
ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట (Red Fort) వద్ద సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ (Metro Station) సమీపంలో కారు పేలడంతో 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా, ...
అడవుల్లో మొక్కలు, నదుల్లో నీరు – పవన్ పర్యటనపై భూమన సెటైర్లు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తిరుపతి (Tirupati) పర్యటనపై టీటీడీ(TTD) మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) సూటిగా సెటైర్లు వేశారు. ...
రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’: టైటిల్, గ్లింప్స్ విడుదల!
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన 76వ చిత్రం (RT76) కోసం దర్శకుడు కిశోర్ తిరుమల (Kishore Tirumala)తో జతకడుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే ఆసక్తికరమైన ...
ఎస్వీ వర్సిటీలో ర్యాగింగ్ వివాదం.. TC తీసుకొని వెళ్లిపోయిన విద్యార్థినులు
తిరుపతిలోని ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీ యూనివర్సిటీ)లో ర్యాగింగ్ వివాదం పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది. సైకాలజీ విభాగంలో జరిగిన ర్యాగింగ్ ఘటన నేపథ్యంలో నలుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు తీవ్ర ఒత్తిడిని ...
48 మంది ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత.. సీఎం చంద్రబాబు ఆందోళన
అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరు సీఎం చంద్రబాబును గందరగోళంలో పడేసింది. ప్రముఖ సర్వే సంస్థ ఇచ్చిన నివేదికలో ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా స్పష్టం చేసింది. కొంతమందికి అనవసరంగా ...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సెక్టార్ల వారీగా పోలింగ్ బూత్లను విభజించి, వాటికి అవసరమైన సామగ్రి (ఎక్విప్మెంట్) పంపిణీని చేపట్టింది. ...
2026 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. టోర్నీ సమీపిస్తున్నప్పటికీ ఐసీసీ పూర్తి షెడ్యూల్ను ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ వారంలో షెడ్యూల్ విడుదలయ్యే ...















