ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన ప్రయాగరాజ్(Prayagraj) మహా కుంభమేళా (Maha Kumbh Mela)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) పాల్గొన్నారు. త్రివేణి సంగమం(Triveni Sangamam) వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పుణ్య స్నానం కూడా ఆచరించారు. ఈ కుంభమేళాకు వచ్చిన మోదీకి సీఎం యోగి ఆదిత్యనాథ్, అర్చకులు ఘనస్వాగతం పలికారు. పీఎం మోడీ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం పడవలో విహరించి, గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమాన్ని దర్శించారు. అనంతరం నదిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మోడీ పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
News Wire
-
01
JEE అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఏపీ ర్యాంక్
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో విజయవాడ వడ్లమూడి లోకేశ్ జాతీయస్థాయిలో టాప్ 10వ ర్యాంకు.
-
02
గూడచారి అరెస్ట్
పాకిస్థాన్ కు సమాచారం అందిస్తున్న మరో గూడచారి పంజాబ్ లో అరెస్ట్
-
03
తెనాలికి వైఎస్ జగన్
గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జాన్ విక్టర్ కుటుంబానికి పరామర్శ. ఇటీవల పోలీసుల చేతిలో గాయపడ్డ జాన్ విక్టర్
-
04
గ్లెన్ మ్యాక్స్వెల్ రిటైర్మెంట్
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మాక్స్వెల్ వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటన. 2026లో ఇండియా, శ్రీలంకలో జరిగే టీ20 వరల్డ్ కప్ ఆడతానంటూ తెలియజేశారు.
-
05
కూకట్ పల్లిలో డ్రగ్స్ పట్టివేత
ఏపీకి చెందిన 6 గురు అరెస్ట్. 800 గ్రా.. ఎపిడ్రిన్, హెరాయిన్ స్వాధీనం. అరెస్టైనవారిలో తిరుపతికి చెందిన కానిస్టేబుల్. పరారీలో కానిస్టేబుల్.
-
06
దేశంలో 4వేలకు చేరువలో కొవిడ్ కేసులు
యాక్టివ్ కేసులు 3,961, కేరళ-1435. దేశంలో కరోనాతో మరో నలుగురు మృతి. ఇప్పటివరకు కరోనాతో 32 మంది మృతి
-
07
కవిత కొత్త పార్టీ..
ఎమ్మెల్సీ కవిత ఇంటి పక్కనే జాగృతి కొత్త కార్యలయం. కాసేపట్లలో పూజ చేసి కార్యలయాన్ని ప్రారంభించునున్న కవిత.
-
08
ఈశన్య రాష్ట్రాల్లో భారీ వరదలు
భారీ వరదలకి 19 మంది మృతి. మిజోరాం, అసోం, అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు
-
09
దేశంలో కరోనా యాక్టివ్ 3,395 కేసులు
కొత్తగా 685 కేసులు. నిన్న కరోనాతో 8 మంది మృతి. ఏపీ లో 17, తెలంగాణలో3 యాక్టివ్ కేసులు.
-
10
పల్నాడు జిల్లాలో కక్షసాధింపు చర్యలు
శావల్యాపురం మండలం పుట్లూరులో వైసీపీ సానుభూతిదారులకు ఈ నెల 72 మందికి, గత నెలలో 22 మందికి పెన్షన్లు నిలిపివేత.