రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల క్రికెట్ జట్టు ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 370/5 పరుగులు చేసింది. జెమ్మిమా రోడ్రిగ్స్ అద్భుతమైన సెంచరీ సాధించి జట్టుకు భారీ స్కోరు అందించింది. 371 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్ జట్టు 254/7 పరుగులకే పరిమితమైంది. జిమ్మి ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందించారు.
News Wire
-
01
విశాఖలో 2 నెలలు చేపలు వేట నిషేదం
వేట నిషేదం తో ఒడ్డుకే పరిమితం కానున్న 600కుపైగా మరబోట్లు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో నిలిచిపోనున్న విక్రయాలు.
-
02
చందనోత్సవ టికెట్ల జారీలో తీవ్ర గందరగోళం
సింహాచలం లో అరకొరగా టికెట్లు విక్రయిస్తున్న దేవస్థానం అధికారులు. గంటల తరబడి క్యూలైన్ లో ఉన్నా భక్తులకు తప్పని నిరాశ.
-
03
సెల్ టవర్ ఎక్కిన యువకుడు
టీడీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలతో మంగళగిరి పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. సెల్ టవర్ నుంచి దూకేస్తానంటూ యువకుడి హెచ్చరిక.
-
04
తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీ..
రాజధాని అమరావతి వద్దు.. 3 జిల్లాల మావిగన్ తోనే అభివృద్ధి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు
-
05
ఏబీఎన్ రాధాకృష్ణపై పీఎస్ ల్లో ఫిర్యాదులు
ఏపీ వ్యాప్తంగా రాధాకృష్ణ బూతు రాతలపై వైసీపీ నేతల ఫిర్యాదు. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
-
06
అనకాపల్లి బీసీ బాలికల వసతి గృహంలో అక్రమాలు
మెనూ అమలు లేదు, విద్యార్థుల ఆవేదన. ఆదివారం ఇతర పనులు చెబుతున్నారని విద్యార్ధినులు ఆవేదన
-
07
లడ్డూ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతుంది.
-
08
కేబినెట్ కి ఆరుగురు మంత్రుల గైర్హాజరు
కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్, నాదెండ్ల, అనిత, టీజీ భరత్, గొట్టిపాటి, ఫరూక్ గైర్హాజరు
-
09
ఏపీలో పలు చోట్ల గ్యాస్ సిలిండర్ల కొరత..
విజయవాడలో గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు క్యూకట్టిన జనం. కస్టమర్లు బుక్ చేయకుండానే చేసినట్లు మెసేజ్లు.
-
10
మామిడి రైతులపై యుద్ధం ప్రభావం
విదేశాల్లో తెలుగురాష్ట్రాల మామిడికి డిమాండ్. ప్రతి ఏటా గల్ఫ్ దేశాలకు భారీగా మామిడి ఎగుమతి








