ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టిన మంత్రుల హెలికాప్ట‌ర్‌

ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టిన మంత్రుల హెలికాప్ట‌ర్‌

నిజామాబాద్‌ (Nizamabad) జిల్లా రైతు మహోత్సవం (Rythu Mahotsavam – Farmers’ Festival) ఊహించని సంఘ‌ట‌న జ‌రిగింది. రైతు మ‌హోత్స‌వానికి హాజ‌రైన జ‌న‌మంతా (Crowd) ఒక్క‌సారిగా గందరగోళానికి గురయ్యారు. సమాచారం లోపం కారణంతో ఏకంగా రైతు మహోత్సవం కోసం ఏర్పాటు చేసిన గుడారాల మధ్యే మంత్రుల (Ministers’) హెలికాప్టర్ (Helicopter) ల్యాండ్ (Land) అయింది. ఈ అనుకోని పరిణామంతో జ‌న‌మంతా ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వచ్చిన బలమైన గాలులు ఫ్లెక్సీలు (Flex banners), గుడారాలు (Tents) ఎగిరిపోయాయి. దీంతో అక్కడికి వచ్చిన నేతలు, రైతులు హెలికాప్ట‌ర్‌కు దూరంగా పరుగులు పెట్టారు. అంతే కాదు, స్వాగత వేదిక (Welcome Stage) కుప్పకూలిపోయి (Collapsed) కొంతమంది పోలీసులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో పెద్దగా ప్రాణహానీ జరగకపోవడం అంతా ఊపిరిపీల్చుకున్నారు. మంత్రుల ప‌ర్య‌ట‌న‌లో లోపంపై ఉన్న‌తాధికారులు ఆరా తీస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment