బెట్టింగ్ యాప్ కేసులో సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు

బెట్టింగ్ యాప్ కేసులో సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు

హైదరాబాద్ (Hyderabad): బెట్టింగ్ యాప్ (Betting App) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు(Notices) జారీ చేసింది.

ఎవరెవరికి నోటీసులు?

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)

రానా దగ్గుబాటి (Rana Daggubati)

ప్రకాష్ రాజ్ (Prakash Raj)

మంచు లక్ష్మి (Manchu Lakshmi)

విచారణ తేదీలు:

రానా దగ్గుబాటి: జూలై 23న

ప్రకాష్ రాజ్: జూలై 30న

విజయ్ దేవరకొండ: ఆగస్టు 6న

మంచు లక్ష్మి: ఆగస్టు 13న

ఈ తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ ఆయా ప్రముఖులకు సూచించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment