YSRCP

బాబు అవినీతిపై రాష్ట్రం వెలుప‌లే విచార‌ణ జ‌ర‌గాలి - కాకాణి డిమాండ్‌

బాబు అవినీతిపై రాష్ట్రం వెలుప‌లే విచార‌ణ జ‌ర‌గాలి – కాకాణి డిమాండ్‌

2014-19 మ‌ధ్య చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్ర‌మాల‌పై న‌మోదైన కేసుల‌ను రాష్ట్రం వెలుప‌ల విచార‌ణ చేస్తేనే నిజాలు నిగ్గుతేలుతాయ‌ని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ...

దళిత సర్పంచ్‌ పూరి గుడిసె ద‌హ‌నం.. బాధ్యులపై కఠిన చర్యలకు వైసీపీ డిమాండ్‌

దళిత సర్పంచ్‌ పూరి గుడిసె ద‌హ‌నం.. బాధ్యులపై చర్యలకు వైసీపీ డిమాండ్‌

దళిత సర్పంచ్‌ పూరిగుడిసె ద‌హ‌నంపై వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని ఉలిచిగ్రామంలో జరిగిన దళిత సర్పంచ్‌ కనుమూరి మహాలక్ష్మికి చెందిన ...

'జమిలి'పై వైసీపీ, బీఆర్ఎస్ ఆశలు.. ఎందుకు?

‘జమిలి’పై వైసీపీ, బీఆర్ఎస్ ఆశలు.. ఎందుకు?

జ‌మిలి ఎన్నిక‌ల (వ‌న్ నేష‌న్ – వ‌న్ ఎల‌క్ష‌న్‌)పై కేంద్ర ప్ర‌భుత్వం శ‌ర‌వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే నేడు ఈరోజు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధ‌మైంది. ఈ పరిణామం ...

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు షాకిచ్చిన వ‌లంటీర్లు

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు షాకిచ్చిన వ‌లంటీర్లు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఆయనపై కేసును పునర్విచారణ చేయాలని మహిళా వలంటీర్ల తరఫున క్రిమినల్ రివిజన్ పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్‌ను ప్రముఖ న్యాయవాది ...

పోల‌వ‌రం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవ‌రు బాబూ.. అంబ‌టి ప్ర‌శ్న‌

పోల‌వ‌రం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంది ఎవ‌రు బాబూ.. అంబ‌టి ప్ర‌శ్న‌

పోలవ‌రం ప్రాజెక్టుపై చంద్ర‌బాబు చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాలేన‌ని వైసీపీ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. చంద్రబాబు గతంలో చేసిన అబద్ధాలు, వాటిపై ప్రచారం చూస్తూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ...

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వైసీపీ కీలక ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లోని కొన‌సాగుతున్న ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌పై ప్ర‌తిప‌క్ష వైసీపీ అధికార టీడీపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించింది. వైసీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎర్ర చంద‌నం స్మగ్లింగ్‌లో టీడీపీ ...

హైకోర్టులో సజ్జల భార్గవ్‌కు ఊరట

హైకోర్టులో సజ్జల భార్గవ్‌కు ఊరట

వైసీపీ సీనియ‌ర్ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గ‌వ్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆయ‌న‌పై 13 కేసులు న‌మోదు చేసింది. కాగా, త‌న‌పై న‌మోదైన కేసుల‌పై స‌జ్జ‌ల ...

శ్రీ‌కాకుళంలో వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసు ...

'అందుకే చంద్రబాబును 420 అంటారు' - జగన్

‘అందుకే చంద్రబాబును 420 అంటారు’ – జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రజలను విజన్-2047 పేరుతో మభ్యపెడుతున్నారని ఎక్స్ వేదిక‌గా జ‌గ‌న్‌ ...

2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి

2027లోనే ఎన్నికలు.. పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలి

దేశ వ్యాప్తంగా జ‌మిలి ఎన్నిక‌ల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖపట్నంలో వైసీపీ నూత‌న కార్యాలయాన్ని పార్టీ నేత‌ల‌తో క‌లిసి విజ‌య‌సాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ...