YS Jagan
చేవెళ్ల రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: వైఎస్ జగన్
తెలంగాణ (Telangana)లోని చేవెళ్ల (Chevella)దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో పలువురు మృత్యువాత పడడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S.Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆర్టీసీ ...
‘బాబులో భయం’.. జోగి అరెస్టుపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అరెస్టు(Arrest)పై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్(YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్ రాజకీయాల్లో (Diversion Politics) ...
కాశీబుగ్గ ఆలయం మూసివేత.. పోలీసుల అదుపులో పండా
శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga)లో జరిగిన భయానక తొక్కిసలాట ఘటన తరువాత ఆలయ పరిసరాలు కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి మారాయి. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) ఆలయాన్ని అధికారులు తాత్కాలికంగా (Temporarily) ...
కాశీబుగ్గ తొక్కిసలాట.. జగన్ కీలక వ్యాఖ్యలు
శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga)వెంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) ఆలయంలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై మాజీ ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి ...
Publicity Peak, Performance Weak
While Cyclone Montha unleashed devastation across Andhra Pradesh, the state’s leadership appeared more focused on optics than on-ground governance. As vulnerable families waited for ...
‘జగన్ సేవలను మళ్లీ గుర్తుచేసిన మొంథా’
మొంథా (Montha) తుఫాన్ (Cyclone ) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని వణికిస్తోంది. తుఫాన్ ఇవాళ రాత్రి 11 గంటలకు ఓడలరేవు-అంతర్వేది (Odalaravu–Antharvedi) మధ్యలో తీరం దాటే ఛాన్స్ ఉంది. అయితే తుఫాన్ ప్రభావంతో ...
ఛలో నర్సీపట్నం.. వైసీపీ ‘ప్లాన్-బీ’
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేడు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి మాజీ సీఎం బయల్దేరారు. జగన్ పర్యటనపై భారీ ఆసక్తి నెలకొంది. ప్రారంభంలో పర్యటనకు ...
రేపు నర్సీపట్నంలో జగన్ పర్యటన.. వైసీపీ నేతల హెచ్చరికలు
అనకాపల్లి (Anakapalli) జిల్లా నర్సీపట్నం (Narsipatnam)లో రేపు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) పర్యటించనున్నారు. మొదట జగన్ పర్యటనకు అనుమతులు నిరాకరించినా.. ఇవాళ ఆంక్షలతో ...
ఉద్యోగులకు చంద్రబాబు తీరని మోసం.. లెక్కలతో వైఎస్ జగన్ ట్వీట్
చంద్రబాబు సర్కార్ (Chandrababu Government) ఉద్యోగులకు (Employees) తీరని మోసం చేస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్రంగా విమర్శించారు. వైసీపీ ...
“ఇది ప్రభుత్వం చేసిన హత్యే” – మన్యం విషాదంపై వైఎస్ జగన్ ఆవేదన
పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన బాలికలు పచ్చకామెర్లతో మరణించటం పట్ల వైఎస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని మండిపడ్డారు. కురుపాం బాలికల గిరిజన గురుకుల ...















