YS Jagan
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
నెల్లూరు జిల్లా (Nellore District) లో పెను విషాదం చోటుచేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక టిప్పర్ ...
టీడీపీకి కౌంటరిచ్చిన ”సెప్టెంబర్ 15”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల అంశంపై మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీలను మాజీ సీఎం ఒక్కటి కూడా కట్టలేదని అధికార కూటమి ప్రభుత్వం అంటుంటే.. ఇవిగో ...
వైసీపీలో విషాదం: సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత
వైసీపీ (YSRCP)కి చెందిన సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి (Thopudurthi Bhaskar Reddy) అకాల మరణం చెందారు (Passed Away). శుక్రవారం మధ్యాహ్నం ఆయన తన పొలంలో పనులు చూసుకుంటుండగా, అకస్మాత్తుగా కళ్ళు ...
బాబు ఆలయాలను కూల్చింది మర్చిపోదామా..? బీజేపీ నేతలకు పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎంపీ పురందేశ్వరి చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పెర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీపై హిందూ ...
‘కూటమి పాలన ప్రజల కోసమా.. దోపిడీ దారుల కోసమా.?’
రాష్ట్ర రాజకీయాలు, రైతులు (Farmers) పడుతున్న ఇబ్బందులపై వైసీపీ(YSRCP) అధినేత, మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. రైతులు పడుతున్న అవస్థలు, ...
Fake Party, Fake Campaigns..
Babu&Co Patent Once again, it has become crystal clear, TDP is nothing but a Fake Party, and Chandrababu Naidu is a Fake Chief Minister. ...
బస్తా యూరియా ఇవ్వలేని అధ్వాన ప్రభుత్వం – వైఎస్ జగన్ ఫైర్
రాష్ట్రంలో యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గతంలో సులభంగా దొరికే ...
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక.. జగన్ సీరియస్ రియాక్షన్
మూడు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత నియోజకవర్గం పులివెందుల (Pulivendula)కు వెళ్లిన వైఎస్ జగన్ (YS.Jagan).. ఇవాళ నల్లపురెడ్డిపల్లె (Nallapureddipalle) గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఉప ఎన్నిక (ZPTC ...
వైఎస్సార్ వర్ధంతి.. జగన్ భావోద్వేగ నివాళి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి ఇడుపులపాయలో జరిగింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని ...
నేడు పులివెందులకు వైఎస్ జగన్.. మూడు రోజుల పర్యటన
మాజీ సీఎం (Former CM), వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jaganmohan Reddy) మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందుల (Pulivendula)లో పర్యటించనున్నారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ...















